పూనమ్ పాండే హాట్ నెస్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. నిత్యం హాట్ వీడియోస్ తో సోషల్ మీడియాను షాక్ చేస్తుంటుంది.అయితే  ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 16 భారత్ - పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో పాక్ అభిమానులు, మీడియా బాగా ఓవర్ యాక్షన్ చేస్తోంది. నాలుగు రోజుల క్రితం విడుదలైన యాడ్‌పై ప్రముఖ మోడల్, బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే స్పందించింది.


ట్విట్టర్ వేదికగా దీనిపై ఆమె ఓ వీడియోను విడుదల చేసింది. ‘‘నిన్న నా వాట్సప్‌లో ఈ పాకిస్థానీ యాడ్‌ను చూశాను. మన హీరోపైన వాళ్లు కామెడీ వీడియో చేశారు. డియర్ పాకిస్థాన్ అది కరెక్ట్ కాదు. మీ యాడ్‌పై నా ఆన్సర్ ఇదే’’ అంటూ తన బ్రా తీసేని ‘‘డీ కప్స్ ఉండగా.. మీరు టీ కప్పుల దగ్గరే ఎందుకు ఆగిపోయారు..? డబుల్ డీ కప్స్.. వీటిని వాడుకుని ఇందులో మీరు చాయ్ తాగండి’’ అని అదిరిపోయే పంచ్ ఇచ్చింది.  


ఆదివారం మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన మీడియా ఓవర్ రియాక్ట్ అవుతోంది. నాలుగు రోజుల క్రితం జాతీయతను వాడుకుని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఓ యాడ్‌ను రూపొందించింది. ఇటీవల పాక్‌లో ఉంటున్న ఉగ్రవాదులపై భారత్ సర్జికల్ దాడులు జరిపిన సమయంలో హైలైట్ అయిన వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను కించపరుస్తూ ప్రకటనను క్రియేట్ చేసింది. 30 సెకన్లపాటు నిడివి ఈ వీడియోను పాకిస్థాన్‌కు చెందిన జాజ్ టీవీ రూపొందించింది. ప్రసుత్తం ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: