హాట్ బ్యూటీ అంటేనే ఎవరైనా పడిపోతారు. కళ్ళతో మత్తెకించే ఇంద్రజాలం ఆమె సొత్తు. అంటువంటి చిన్నది ముందుకు వస్తే ఎవరైన నో అంటారా. ఒక్క చాన్స్ అంటే కాదు పొమ్మంటారా మరి ఎందుకిలా జరిగింది. ఇది ఇంతేనా. అందరికీ ఇలాగేనా


కియారా అద్వానీ బ్యూటీలకే బ్యూటీ. ఈ చిన్నది భరత్ అనే నేను ఒక్క మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. వినయ విధేయ రామా మూవీలో కూడా తన ఒంపు సొంపులతో రంపపు కోత కోసింది. మరి ఈ అమ్మడు ని నో అన్న వారేవరు. అంటే దీని వెనక కధను కియారా అద్వానీయీ రివీల్ చేసింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోయిన్‌గా  నటించిన ఫస్ట్ మూవీ ‘ఫగ్లీ’. 2014లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.  ఈ సినిమా ఫ్లాప్ తర్వాత హీరోయిన్‌గా తనకు అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది. 


ఈ సినిమా తర్వాత పలువురు దర్శకులని కలిసి సినిమాల్లో అవకాశం ఇవ్వమని నేను ఎంతో మంది దర్శకులని కలిసాను. ఐనా తమ సినిమాల్లో నన్నుమాత్రం తీసుకునే వారు కాదు. ఆ తర్వాత నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ సినిమా తనకు హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చిందన్నారు. మొత్తానికి ఈ బ్యూటీని కూడా పొమ్మన్నారంటే ఇండస్ట్రీ సక్సెస్ వెంట ఎంతలా పరుగులు పెడుతుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: