డాల్జిత్ దోసఙ్, ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న చాల తక్కువమంది సిఖ్ ఆర్టిస్టుల్లో ఇతను ఒకడు, తాను ఒక్కడే బాలీవుడ్ లో స్కిహుళపట్ల పర్సు తీసుకురాలేకపోవచ్చు కానీ, తాను వేసే సిఖ్ పత్రాలు క్లిక్ అయితే, ఆటోమేటిక్ గా జనాల్లో ఉండే భావాలూ కూడా మారతాయి అని ఆశపడుతున్నాడు ఈ యువ యాక్టర్.


"నేను ఏ సినిమా చేసిన, దాంట్లో ఏదైనా సిఖ్ పాత్ర మీద అనవసరం గా హేళన చేస్తే ఊరుకోను, కానీ ఇప్పుడు కలం మారింది, ఇదివరకు నాకు నా తలపాగా వాళ్ళ ఎం రొలెస్ వచ్చేవి కాదు, ఇప్పుడు వస్తున్నాయి" అని వాపోయాడు రీసెంట్ గా ఇచ్చిన ఒక మీడియా ఛానల్ ఇంటర్వ్యూ లో.


తాను చేసిన 'ఊడ్త పంజాబ్' లో క్యారెక్టర్ మంచి పేరు తీసుకొచ్చింది కానీ పెద్ద ఆఫర్స్ ఎం రాలేదు, "నాకు ఇండస్ట్రీ లో గోడీఫాథర్ ఎవరు లేరు, నాకు వచ్చిన పాత్రలే చెయ్యగలను, నా తలపాగా తియ్యాలి అనే ఏ రొలెస్ ని నేను ఒప్పుకోను, దీనివల్ల చాల ఆఫర్స్ కోల్పోయ, కానీ ఇప్పుడు ఆఫర్స్ వస్తున్నాయి, ఇప్పుడుఈ నేను చేస్తున్న సినిమా 'గుడ్ న్యూస్' లో నాది పంజాబీ క్యారెక్టర్ కాదు, కానీ ప్రొడ్యూసర్లు నా అచ్తింగ్ చూసి మార్చేశారు" అని సంతోషంగా చెప్తున్నాడు.


డాల్జిత్ తదుపరి రిలీజ్ కృతి సనాన్ జంటగా 'అర్జున్ పాటియాలా' లో ఉండబోతోంది. ఈ సినిమా జులై 26 నా రిలీజ్ కి సిద్ధం గా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: