భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు ఆయింది. ఈ తరుణం లో  పలువురు సినీ ప్రముఖులు స్వాతంత్ర్యం కోసం పోరాడిన  అమర వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, కరణ్‌ జోహార్‌, హన్సిక, అఖిల్‌, మొదలగు ప్రముఖులు తమ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపుతూ ట్వీట్‌ చేశారు. కొందరు ప్రముఖుల ట్వీట్ లు


కరణ్ జోహార్: స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన ధైర్యవంతులైన యోధులకు మేము ఎప్పుడు కృతఘ్నులము  .... ఆనందంగా దీనిని మేము జరుపుకుంటాం .... JAI HIND


అల్లు అర్జున్:  స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు ... ఈ స్వేచ్ఛను సాధించడానికి చాలా మంది వీరులు చేసిన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోతాయి ... వందేమాతరం!

మరింత సమాచారం తెలుసుకోండి: