కియారా అద్వానీ ఇప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లలో ఒకరని చెప్పొచ్చు. తన అందచందాలతో అభిమానులకు మత్తెక్కిస్తోంది. డ్రెస్ ఏదైనా .. కియారా మాత్రం అదుర్స్ అంటూ అభిమానులు కితాబు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కియారా గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. కియారా కబీర్ సింగ్ విజయంతో ఎవరికీ అందనంత ఎత్తులోకి పోయింది. తన అంద చందాలతో .. నటనతో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో మహేష్ సరసన భరత్ అను నేను సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకి ఇక తిరుగు లేకపోయింది. అయితే కియారా కు అసలైన టర్నింగ్ పాయింట్ కబీర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ లో భారీ రేంజ్ కల్లెక్షన్స్ తో దుమ్ము రేపింది.


ఎంతలా అంటే సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమా కూడా కబీర్ సింగ్ ముందు నిలబడలేదు. అయితే కియారా లస్ట్ స్టోరీస్ లో నటించడంతో కియారా పేరు మార్మ్రోగి పోయింది. దీనితో బాలీవుడ్ లో కియారా ను గుర్తించడం మొదలు పెట్టారు. కబీర్ సింగ్ తో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి పోయింది.  అయితే ఈ అమ్మడు అదే రేంజ్ మైంటైన్ చేయడం కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో, క్లీవేజ్ షో తో సోషల్ మీడియాలో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.


దీనితో కియారా క్రేజ్ పదిలంగా ఉంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి నిత్యం అభిమానులను టచ్ లో ఉండటం .. కియారా చేస్తుంది. దీపం ఉన్నగానే చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని కియారా పాటిస్తుంది.  అందుకే ఇప్పుడు క్రేజీ సినిమాలకు  సైన్ చేస్తుంది. అభిమానులకు టచ్ లో ఉంటూ నిరంతరం వేడి పెంచుతుంది. ఇప్పుడు తాజాగా బ్లాక్ డ్రెస్ లో కనిపించి కనిపించని క్లీవేజ్ తో మంట రేపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: