బాహుబలి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని భారీ యాక్షన్ తో, భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా సాహో.. ఆ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ రెండేళ్లు ఎదురుచూసారు. ఎట్టకేలకు ఆ సినిమా థియేటర్లలో మొన్న ఆగస్టు 30 న సందడి చేసింది .  అలా వచ్చి రాగానే వెంటనే ఎదో ప్రభాస్ కు తగ్గట్లు లేదనే మాటలను మూట కొట్టుకొని మూట ముల్లె సర్దుకొని రెండు రోజులకే వెనక్కి వెళ్ళిపోయింది. 

దర్శకుడు సుజిత్ కి ఇది సెకండ్ సినిమా.. మొదటి సినిమా అంతంత మాత్రాన హిట్ అవ్వడంతో ఈ సినిమాను కూడా హిట్ అయ్యేలా చేసాడని గట్టి నమ్మకంతో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు సుజిత్ నిరాశనే మిగిల్చారు. దానితో ప్రభాస్ కూడా ఫ్యాన్స్ కు సారీ చెప్పుకున్నాడు. ఇలాంటి తప్పులు మళ్ళీ ఎప్పటికి రానివ్వకుండా చూసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్పో తో టీగా నటిస్తున్నారని అందరు అంటున్నారు. 

అయితే డార్లింగ్ మరో భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. ఆ సినిమా టైటిల్ రామాయణ.. ఈ సినిమా కూడా ప్రభాస్ సినీ చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతుంది.. 1500  ల కోట్లు ఈ సినిమాకు ఖర్చు పెట్టబోతున్నారు. సాహో ని మించిన పెద్ద ప్రాజెక్ట్టుగా ఈ సినిమా తెరకెక్కనుంది. . ఇకపోతే ఈ సినిమాలో ఇద్దరు డైరెక్టర్లు ,నలుగురు నిర్మాతలు..ఈ దర్శక నిర్మాతల విషయానికొస్తే తెలుగు, హిందీ  దర్శక నిర్మాతలున్నారు.

విషయానికొస్తే.. ఈ సినిమాలో రాముడిగా హృతిక  చేయగా,  సీత పాత్రలో దీపికా పదుకొనే నటిస్తుంది. ఇంక మిగిలింది రావణుడు ఆ పాత్రలో మన డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్నారు. మొన్న వచ్చిన సాహో సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ఈ సినిమాలో ఎలా చేస్తాడో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: