ఈ మధ్య కాలంలో సినిమాలలో రొమాన్స్ పెరగడంతో యూత్ కూడా కాస్త రొమాంటిక్ గా తయారవుతున్నారు. హీరోలు రొమాన్స్ చేస్తే అది ఓకే గాని రెచ్చిపోయే విదంగా రొమాన్స్ చేసిన హీరోయిన్లు కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. అంతగా రొమాన్స్ చేసి హీరోలతో పాటుగా ప్రేక్షకులను కూడా అలరించిన హిరిన్లు ఎవరో చూద్దాము.. 
తెలుగులో నటించిన హీరోయిన్లు హీరోలతో రొమాన్స్ చేసి ఏ చేసింది ఆ సినిమాలో అనిపించుకున్న ఆ హీరోయిన్లు ఎవరో చూడండి..


నయనతార :
నాయన తార తెలుగులో చాలా మంది హీరోలతో నటించింది. ఈ మదుయా కాలంలో ఈమె పేరు మారు మోగుతుంది. అధిక రెమ్యునరేషన్ తీసుకుంటుందని. అయితే ఈమె వెంకీ తో చాలా సినిమాలలో నటించింది. తెలుగు హీరోలలో వెంకీతో ఎక్కువ రొమాన్స్ చేసింది. తులసి, లక్ష్మి వంటి హిట్ సినిమాలలో నటించిన ఘనత ఆమెది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ వెంకీ తో ఇరగా దీసింది. 


త్రిష :
వర్షం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అల్లరి బుల్లోడు, కింగ్ వంటి హిట్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ఆ సినిమాలలోని హీరోలతో పిచ్చ పిచ్చగా రొమాన్స్ చేసింది. 


కాజల్ :
చందమామ, మగధీర, ఆర్య 2  , నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ సినిమాలలో నటించింది కాజల్ అగర్వాల్.. ఈమె  కూడా అంతే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసి అందరి చేత వారెవ్వా అని పించుకుంది. 


పాయల్ రాజ్ పుత్ :
ఆర్ ఎక్స్ 100  సినిమాతో రెచ్చిపోయిన హీరోయిన్ పాయల్. విచ్చల విడిగా అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ రోజుకో విదంగా హాట్ పిక్స్  అప్లోడ్ చేస్తూ కుర్రాళ్లకు హీటెక్కిస్తోంది. ఈమె రేంజే వేరని చెప్పాలి. 
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోయిన్లు ఆన్ స్క్రీన్ లో రొమాన్స్ చేసిన వారే..


మరింత సమాచారం తెలుసుకోండి: