ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారిపోయిన ఏకైక షో  బిగ్ బాస్.. జనాలను ఎంటర్టైన్ చేస్తామంటూ సదరు టెలివిజన్ యాజయాన్యం జనాల ఆలోచనలతో టిఆర్పి రేటింగ్ పెంచుకొని క్యాష్ చేసుకోలేందుకు. ఈ బిగ్ బాస్ అనే మరో ముసుగుతో వెలుగులో వారి అజమాయిషిని కొనసాగిస్తుంటారు. 


ఇకపోతే బిగ్ బాస్ అనేది వందరోజులు, 16 మంది సెలెబ్రెటీలు, పూర్త ఎంజాయ్మెంట్ అంటూ మొదలైనప్పటికీ ఈ షో లో ప్రేక్షకులకు మరింత ఉత్సహాన్ని కలిగించేందుకు టాస్కులు అంటూ హౌస్లోని సెలెబ్రెటీలకు గొడవలు పెడతారు బిగ్ బాస్. అలా సెలెబ్రెటీలు కూడా గొడవపడుతుంటారా అని, ఇంకేమవుతుంది అని అందరు ఆలోచనలో పడుతుంటారు. 


తాజాగా ఈ బిగ్ బాస్ గురించి ఒక బావు బ్యూటీ సంచలన కామెంట్లు చేసింది. ఆమె ఎవరంటే.. పాయల్  రోహ్తగ.. ఆమె కూడా హిందీలో ప్రసారమయిన బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది.. ఆ షో నుండి బయటకొచ్చిన తర్వాత ఆ షో పై సంచలన కామెంట్లు చేశారు. బిగ్ బాస్ మాత్రం వాళ్ళు క్యాష్ చేసుకోవడానికి మాత్రమే నిర్వహిస్తున్నారని దానికోసం మమ్మల్ని బాలి పశువులను చేశారు. 



మరో విషయమేంటంటే.. ఈ షో లో పాల్గొనే వాళ్లంతా పని పాటా లేని వారి మాత్రమే ఈషో లోకి వస్తారు అని ఆమె వెల్లడించింది. అమీషా పటేల్‌, కొయినా మిత్రా, సిద్ధార్థ శుక్లా, రేష్మీ దేశాయ్‌, అబూ మాలిక్‌ వంటి సెలెబ్రిటీలు ఈ షోలో పాల్గొంటున్నారు. ఇక వీరి పై పాయల్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.పాయల్‌ రోహ్తగి తన ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ.. 'అమీషా పటేల్‌, కొయినా మిత్రా, రేష్మి దేశాయ్‌, సిద్ధార్ధ్‌ శుక్లా, అబూ మాలిక్‌..వీరందరూ ఇప్పుడు ఎలాంటి పనిలేక … ఇప్పుడు డబ్బు కోసం 'బిగ్‌బాస్‌' కి వచ్చారు. ఇక తక్కువ డబ్బులకే ఒప్పుకున్నారని 'బిగ్ బాస్' యాజమాన్యం వీళ్ళను తీసుకుంటారు. నేను కూడా బిగ్ బాస్ 2 లో వచ్చాను. ఈమె అలా ట్వీట్ చేసిందో లేదో దానికి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: