మెగాస్టార్
చిరంజీవి నటించిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నమరసింహ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరక్కేక్కిన సినిమా సైరా. చిరంజీవి కథానాయకుడుగా,
నయనతార జోడిగా వచ్చిన ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో నటించారు. ఆ సినిమా గాంధీ
జయంతి సందర్బంగా రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయినా మొదటి రోజే మిశ్రమ టాక్ తో దూసుకుపోతుంది.
కానీ, ఈ సినిమా బాగుందని కొందరు అనడంతో సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు సురెనర్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రామ్ చరణ్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
అమిత్ త్రివేది ఈ సినిమాకు చక్కటి సంగీతాన్ని సమకూర్చాడు.
మూవీ బ్రాండ్ ఫెయిల్ అయినా కూడా లోకల్ మార్కెట్స్లో మాత్రం సైరా హవా ఒక్కటే నడుస్తుంది.థియేటర్లలో ఒక్క
సైరా సినిమా తప్ప మారె సినిమా మార్కెట్లో రాలేదు కాబట్టి ఈ సినిమాకు డిమాండ్ బాగానే ఉంది సినిమా హిట్ కాకపోయినా
దసరా కలెక్షన్స్ మాములుగా రాబట్టలేదు . దానితో సినిమాకు బాగా పేరు కూడా వచ్చిందనే చెప్పాలి.డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమా గురించి తన మనసులో మాటలను పంచుకోవడానికి చిరంజీవి, రామ్ చరణ్లతో ఒక వీడియో ఇంటర్వ్యూ నిర్వహించారు.
ఈ సినిమా గురించి తన మనసులోని మాటేంటో బయట పెట్టాడు. ఈ సినిమా గురించి చాలా మంది సినీ తారలు వారి అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమాలో నా నటన బాగుందని అన్నారు. వెంకటేష్ నా దగ్గరకొచ్చి ముద్దు పెట్టాడు. రజినీకాంత్ ఫోన్ చేసి సినిమా బాగుందని చెప్పాడు. వాళ్ళ ఆవిడా మాత్రం నన్ను తిట్టింది సినిమాలో చాలా కష్టపడ్డారు వయసును కూడా చుడండి అంటూ ఆమె అంది. నాగార్జున కూడా సినిమా గురించి వివరించారు. నాకు ఇది చాలు అని చిరు అన్నారు. 152 సినిమా ఈరోజు ముహూర్తం పెట్టారు.