తెలుగు, తమిళ్ భాషల్లో విలక్షణ నటుడు అంటే గుర్తొచ్చే పేరు నటుడు  కమలాసన్. ఏ పాత్రలో అయిన సరే అయన రక్తి కట్టించడంలో ఆయన తర్వాతే ఎవరైనా కూడా.. అయన ఎన్నో సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇకపోతే ఆయన వారసురాలైన శృతి హాసన్ కూడా సినిమాలలో నటిస్తుంది. తండ్రి సహకారంతో ఎంట్రీ ఇచ్చిన కూడా కొన్ని  సినిమాలలో నటించింది. 


ఏ సినిమా ఆమెకు మంచి పేరును తీసుకురాలేదు. సక్సెస్ లేకపోయినా కూడా ఆమె తెలుగు ,తమిళ్, హిందీ భాషల్లో నటించింది. సింగర్ గా కూడా ఎన్నో ఆల్బం సాంగ్ కూడా ప్రేక్షకులకు అందించింది. ఇకపోతే ఆమె కొద్దీ రోజులు సినిమాలకు దూరంగా ఉంది ప్రియుడికి దగ్గరగా ఉంది. ఏమైందో తెలియదు కానీ, ఆమె బ్రేకప్ చెప్పి మల్లి సినిమాలలో రి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. 


తాజాగా ఈ అమ్మడు తెలుగులో ప్రసారమవుతున్న మంచు లక్ష్మి షో ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ అనే షోకు మంచి స్పందన వస్తోంది.ఆ షో లో సెలెబ్రెటీలు మనసులోని మాటలను కూడా తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి శ్రుతికి ఉన్న షాకింగ్ అలవాటు గురించి బయటపెట్టారు.నీకు విస్కీ అంటే చాలా ఇష్టమని నాకు తెలుసు. మనం తొలిసారి కలిసినప్పుడు ఓ రెస్టారెంట్‌కి వెళ్లాం. అక్కడ నువ్వు విస్కీ ఆర్డర్ చేసుకున్నావ్. ఇప్పుడు అన్నీ మానేసినట్లున్నావ్. ఎందుకో తెలుసుకోవచ్చా? అని లక్ష్మి అడిగింది. 



ఆరోగ్యానికి కూడా చూసుకోవాలిగా అని ఆమె అంది. బ్రేకప్ గురించి అడగగా ఏదైనా ఎక్కువ కాలం ఉండదు.మనది అనుకుంటే అది మనతోనే ఉంటుంది. అది చెడిపోవడం కూడా నా మంచికే అని అంది. శృతిహాసన్ మాటలకూ లక్ష్మి మాట్లాడలేక పోయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌లలో ఎవర్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు’ అని ప్రశ్నించారు. ఇందుక శ్రుతి తనదైన శైలిలో స్పందించారు. ‘వీరు ముగ్గురికీ పెళ్లై పోయింది. నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే బాగోదేమో అని శృతి ఛలోక్తులు విసిరారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: