కరోనా సెంకడ్ వేవ్ విజృంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను విధించింది. కేసులు ఎక్కువగా వస్తున్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఉదయ ఆరు గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేశారు. దాదాపుగా పదిహేన రోజులపాటు ఈ నిబంధనలు పెట్టారు.త తరువాత కర్ఫ్యూ వేళల్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఉదయం ఆరుగంటల నుంచి 12 గంటల వరకు నిబంధనలు పెట్టింది.ఇలా కరోనా కేసులను బట్టి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. ఇప్పుడు కేసులు సంఖ్య భారీగా తగ్గడంతో ఆంక్షలను మరింతగా సడలింపులు చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నైట్ కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంది.అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్,శానిటైజర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.మార్కెట్లు,దుకాణాల వద్ద భౌతికదూరం పాటించాలని తెలిపారు.మూడవ దశ ముప్పు పొంచి ఉండటం,కొత్త వేరియంట్లు బయటపడుతుంటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనా సెంకడ్ వేవ్ విజృంభించడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను విధించింది. కేసులు ఎక్కువగా వస్తున్న సమయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఉదయ ఆరు గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రతిగ్రామంలో కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేశారు. దాదాపుగా పదిహేన రోజులపాటు ఈ నిబంధనలు పెట్టారు.త తరువాత కర్ఫ్యూ వేళల్లో ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఉదయం ఆరుగంటల నుంచి 12 గంటల వరకు నిబంధనలు పెట్టింది.ఇలా కరోనా కేసులను బట్టి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది. ఇప్పుడు కేసులు సంఖ్య భారీగా తగ్గడంతో ఆంక్షలను మరింతగా సడలింపులు చేసింది.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నైట్ కర్ఫ్యూ మాత్రమే అమల్లో ఉంది.అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికి ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్,శానిటైజర్ ఉపయోగించాలని సూచిస్తున్నారు.మార్కెట్లు,దుకాణాల వద్ద భౌతికదూరం పాటించాలని తెలిపారు.మూడవ దశ ముప్పు పొంచి ఉండటం,కొత్త వేరియంట్లు బయటపడుతుంటంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.