ఈసారి తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురికి అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం కోటా కింద... దాడిశెట్టి రాజా, బీసీ వర్గానికి చెందిన పొన్నాడ సతీష్, కొండేటి చిట్టిబాబు పేర్లు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరోసారి క్షత్రియులకు అవకాశం కల్పించనున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు స్థానంలో... ప్రసాద రాజుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనిపాస్తో పాటు పోలవరం ఎమ్మెల్యే తెర్లం బాలరాజు పేరు కూడా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి పేరు ఇప్పటికే ఖరారైంది. మిగిలిన రెండు స్థానాలకు గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్తో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రకాశం జిల్లా నుంచి అన్నా రాంబాబు, మహీధర్ రెడ్డి, సుధాకర్ బాబు పేర్లు రేసులలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డిల్లో ఒకరికి మాత్రం తప్పకుండా ఛాన్స్ వస్తుంది.
ఈసారి తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురికి అవకాశం ఉండనున్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గం కోటా కింద... దాడిశెట్టి రాజా, బీసీ వర్గానికి చెందిన పొన్నాడ సతీష్, కొండేటి చిట్టిబాబు పేర్లు జిల్లాలో వినిపిస్తున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మరోసారి క్షత్రియులకు అవకాశం కల్పించనున్నారు. మంత్రి శ్రీరంగనాథరాజు స్థానంలో... ప్రసాద రాజుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనిపాస్తో పాటు పోలవరం ఎమ్మెల్యే తెర్లం బాలరాజు పేరు కూడా వినిపిస్తోంది. కృష్ణా జిల్లా నుంచి పార్థసారధి పేరు ఇప్పటికే ఖరారైంది. మిగిలిన రెండు స్థానాలకు గౌడ సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్తో పాటు జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, పిన్నెళ్లి రామక్రిష్ణారెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రకాశం జిల్లా నుంచి అన్నా రాంబాబు, మహీధర్ రెడ్డి, సుధాకర్ బాబు పేర్లు రేసులలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డిల్లో ఒకరికి మాత్రం తప్పకుండా ఛాన్స్ వస్తుంది.