అఫ్గనిస్థాన్ ను తాలిబన్ల అక్రమించుకున్న తర్వాత కాబూల్ నుంచి అఫ్గన్కు ఒక పీఐఏ విమానయాన సంస్థ మాత్రమే విమాన సర్వీసులు నడుపుతోంది. ప్రస్తుతం పాక్ ఎయిర్ లైన్స్ కాబూల్కు ఛార్టర్డ్ విమాన సర్వీసులను నడుపుతోంది. సర్వీసుల నిలిపివేతపై స్పందించిన పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ కాబూల్... ఏవియేషన్ అధికారుల వైఖరి కారణంగా తమ విమానాలు అవాంఛితంగా జాప్యానికి గురవుతున్నాయని చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా మారేవరకు ఆ దిశలో విమానాలను నడపబోమని తేల్చి చెప్పారు ఆయన.
అఫ్గనిస్థాన్ ను తాలిబన్ల అక్రమించుకున్న తర్వాత కాబూల్ నుంచి అఫ్గన్కు ఒక పీఐఏ విమానయాన సంస్థ మాత్రమే విమాన సర్వీసులు నడుపుతోంది. ప్రస్తుతం పాక్ ఎయిర్ లైన్స్ కాబూల్కు ఛార్టర్డ్ విమాన సర్వీసులను నడుపుతోంది. సర్వీసుల నిలిపివేతపై స్పందించిన పీఐఏ అధికార ప్రతినిధి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ కాబూల్... ఏవియేషన్ అధికారుల వైఖరి కారణంగా తమ విమానాలు అవాంఛితంగా జాప్యానికి గురవుతున్నాయని చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా మారేవరకు ఆ దిశలో విమానాలను నడపబోమని తేల్చి చెప్పారు ఆయన.