జగన్ మాత్రం డ్వాక్రా సంఘాలకు అండగా నిలిచారని... దేశంలో ఇందిరాగాంధీ తర్వాత పేదలకు ఇళ్లిచ్చిన నాయకుడు జగన్ మాత్ర మేని కొని యాడారు మంత్రి పేర్ని నాని. అనంతరం వైసీపీ నేత తలశిల రఘురాం మాట్లాడుతూ.. టీడీపీ చేసిన పాపాలకు ఫలితం మేం అను భవిస్తున్నామని... జగన్ పేరు వినలేక కొంతమంది గొల్లపూడిలో ఇబ్బంది పడుతున్నట్లుందన్నారు. గొల్లపూడిలో ఇక పై నిత్యం జగ న్ నామ స్మరణ జరిగి తీరుతుందని.. జగన్ పేరు వినడం ఇష్టంలేని వాళ్లు గొల్లపూడి వదిలి బయటికిపోవచ్చని వెల్ల డించారు.
జగన్ మాత్రం డ్వాక్రా సంఘాలకు అండగా నిలిచారని... దేశంలో ఇందిరాగాంధీ తర్వాత పేదలకు ఇళ్లిచ్చిన నాయకుడు జగన్ మాత్ర మేని కొని యాడారు మంత్రి పేర్ని నాని. అనంతరం వైసీపీ నేత తలశిల రఘురాం మాట్లాడుతూ.. టీడీపీ చేసిన పాపాలకు ఫలితం మేం అను భవిస్తున్నామని... జగన్ పేరు వినలేక కొంతమంది గొల్లపూడిలో ఇబ్బంది పడుతున్నట్లుందన్నారు. గొల్లపూడిలో ఇక పై నిత్యం జగ న్ నామ స్మరణ జరిగి తీరుతుందని.. జగన్ పేరు వినడం ఇష్టంలేని వాళ్లు గొల్లపూడి వదిలి బయటికిపోవచ్చని వెల్ల డించారు.