విశాఖపట్నం స్వామి.. ఇచ్చిన సూచలన మేరకే జగన్.. విజయవాడలోని దత్తపీఠాన్ని దర్శించుకున్నారని వైసీపీ వర్గాల్లో గుసగుసలు అయితే బయటకు వచ్చాయి. ఆయన జగన్ అన్ని మతాల వారిని గౌరవిస్తున్నారని.. ఆయన పాలనలో హిందూ మతం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆకాశానికి ఎత్తేశారు. అయితే ఈ రోజు జగన్ పై విశాఖపట్నంలో ఉన్న పరిపూర్ణానంద స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మతమార్పుడులు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని.. ఆనాడు తమిళనాడు లో జయలలిత యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చారని.. ఇప్పుడు జగన్ కూడా జయలలిత లాగే ఈ బిల్లు పెడితే మళ్లీ ఆయన అధికారంలోకి వస్తారని.. హిందూ సమాజం మొత్తం ఆయన వెంటే నడుస్తుందని పలు సూచనలు చేశారు.
ఇక జగన్ చాలా మంది స్వామీజీల దగ్గరకువెళుతున్నారు..వారైనా ఈ విషయం జగన్ కు చెప్పాలని సూచించారు. లేదంటే హిందూ సమాజం అంతా జగన్కు యాంటీ అవుతుందని హెచ్చరించారు. కరోనా ఆంక్షలు అన్నింటికి ఉండాలని.. కానీ హిందూ పండుగలు అయిన వినాయక చవితి, దసరా పండగలకే ఎందుకు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కరోన వైరస్ సమాజానికిపట్టలేదు...ప్రభుత్వా