హుజురాబాద్ ఉప ఎన్నికల మీద ఇప్పుడు అందరి దృష్టి. నియోజకవర్గ జనాలు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ జరుగుతున్నది ట్రయాంగిల్ ఫైట్ అయినా వార్ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మద్యే. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసేదాకా నియోజకవర్గంలో దళిత బందు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరి ఈ ప్రకటన రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది. ఈసీ ప్రకటన తర్వాత ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైంది. నిజానికి దళిత బందుకు బ్రేకులు పడడం అంటే టిఆర్ఎస్ కు రాజకీయంగా ఒకరకంగా ఝలక్ పడినట్లే.
హుజురాబాద్ ఉప ఎన్నికల మీద ఇప్పుడు అందరి దృష్టి. నియోజకవర్గ జనాలు ఎన్నికల మూడ్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ జరుగుతున్నది ట్రయాంగిల్ ఫైట్ అయినా వార్ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మద్యే. ఇలాంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసేదాకా నియోజకవర్గంలో దళిత బందు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరి ఈ ప్రకటన రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుంది. ఈసీ ప్రకటన తర్వాత ఒక్కసారిగా రాజకీయ రగడ మొదలైంది. నిజానికి దళిత బందుకు బ్రేకులు పడడం అంటే టిఆర్ఎస్ కు రాజకీయంగా ఒకరకంగా ఝలక్ పడినట్లే.