ముందస్తు జాగర్తలతో భారత్ లాంటి అతిపెద్ద జనాభా గల దేశం దాదాపుగా తప్పించుకోగలిగింది. దానిని కూడా సహించలేకపోయింది చైనా. అందుకే భారత్ ను దెబ్బతీయాలని ఈ పరిస్థితులలో కూడా ఆఫ్ఘన్ ఆక్రమణ వెనుక ఉంది కధ నడిపించింది, అంతటితో ఆగలేదు, అది కూడా పెద్దగా విజయవంతం కాలేదనే ఉద్దేశ్యంతో యుద్ధసన్నాహాలు చేయనారంభించింది. అప్పుడే మరోమారు చైనా లో కరోనా విజృంభించాం ప్రారంభం అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది. గతంలో కరోనా ప్రారంభమైన వుహాన్ నగరంలో గతం కంటే ఘోరంగా కరోనా వ్యాప్తి ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ప్రధాన నగరాలలో చైనా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించింది.
రష్యా లాంటి దేశాలలో కూడా కరోనా విజృంభిస్తున్నందున ఆయా దేశాల మధ్య దారులు మూసివేయబడ్డాయి. చైనా ఇప్పటికే టీకా పంపిణి చేస్తున్నప్పటికీ ఈ వైరస్ లొంగకపోవడంతో తాజా పరిస్థితులు మాత్రం మరోసారి ఆ దేశంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందేట్టుగానే ఉన్నాయి. అందుకే ఆయా నగరాలలో లాక్ డౌన్ మళ్ళీ అమలు చేస్తున్నారు. ఇప్పటికే చైనాలో అనేక సంక్షోభాలు విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడుగా ఈ కరోనా కూడా ఇప్పుడే విస్తృతంగా పెరిగిపోతుండటంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి.