ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్లు పరస్పరం తీవ్ర మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రతి గింజా కొంటామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వరి పండిస్తే కొనుగోలు చేయమని చెబుతుందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు కేంద్రం కొనుగోలు చేయనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి అంత స్థోమత లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాల్సి ఉన్నా.. ఎందుకో తగిన రీతిలో స్పందించడం లేదన వాదన కూడా వినిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్లు పరస్పరం తీవ్ర మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రతి గింజా కొంటామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు వరి పండిస్తే కొనుగోలు చేయమని చెబుతుందని బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. మరోవైపు కేంద్రం కొనుగోలు చేయనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎలా కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి అంత స్థోమత లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే, ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టాల్సి ఉన్నా.. ఎందుకో తగిన రీతిలో స్పందించడం లేదన వాదన కూడా వినిపిస్తుంది.