సజ్జనార్ నేతృత్వం లో తెలంగాణ ఆర్టీసీ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో పడింది . కార్తీక మాసం సందర్భంగా కొన్ని ప్రత్యేక బస్సులను నడిపిన ఆర్టీసీ ప్రస్తుతం అయ్యప్ప స్వాముల కోసం శబరిమలై కి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపటానికి ముందుకొచ్చింది. ఈమేరకు తమ ట్విట్టర్ ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సారాంశం ఏమిటంటే ఎవరైతే సబరిమలైకి బస్సును బుక్ చేసుకుంటారో వారితరుపున అదనంగా మరో ఐదుగురికి ఆ బస్సులో ఉచితంగా చోటు కల్పిస్తామని తెలిపింది.
సజ్జనార్ నేతృత్వం లో తెలంగాణ ఆర్టీసీ అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకునే పనిలో పడింది . కార్తీక మాసం సందర్భంగా కొన్ని ప్రత్యేక బస్సులను నడిపిన ఆర్టీసీ ప్రస్తుతం అయ్యప్ప స్వాముల కోసం శబరిమలై కి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపటానికి ముందుకొచ్చింది. ఈమేరకు తమ ట్విట్టర్ ఖాతాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ సారాంశం ఏమిటంటే ఎవరైతే సబరిమలైకి బస్సును బుక్ చేసుకుంటారో వారితరుపున అదనంగా మరో ఐదుగురికి ఆ బస్సులో ఉచితంగా చోటు కల్పిస్తామని తెలిపింది.