వికేంద్రీకరణ అనేది ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో అనేది రాష్ట్ర పెద్దలందరూ బాగా గమనించాలని కోరారు మంత్రి. రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కన్వీనర్గా జీఎస్ రావుతో పాటు పలువురు మేధావుల అభిప్రాయాలను తీసుకొన్నారు. ప్రభుత్వం హై పవర్ కమిటీని వేసారని, ఈ కమిటీలో రాష్ట్రమంత్రులున్నారని, ఎక్స్ఫర్ట్ కమిటీ మరో కమిటీని వేశారు. గత ప్రభుత్వం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేసింది. శ్రీబాగ్ ఒప్పందం, చరిత్రను చూసి ఈ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తే.. గత ప్రభుత్వం ఏది ఫాలో కాలేదని గుర్తు చేశారు మంత్రి బుగ్గన. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఏవిధంగా ఉంది.. ఇప్పుడు ఏవిదంగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.
వికేంద్రీకరణ అనేది ఎంత ముఖ్యమో.. ఎంత అవసరమో అనేది రాష్ట్ర పెద్దలందరూ బాగా గమనించాలని కోరారు మంత్రి. రాష్ట్రంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందన్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కన్వీనర్గా జీఎస్ రావుతో పాటు పలువురు మేధావుల అభిప్రాయాలను తీసుకొన్నారు. ప్రభుత్వం హై పవర్ కమిటీని వేసారని, ఈ కమిటీలో రాష్ట్రమంత్రులున్నారని, ఎక్స్ఫర్ట్ కమిటీ మరో కమిటీని వేశారు. గత ప్రభుత్వం కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని గుర్తు చేసింది. శ్రీబాగ్ ఒప్పందం, చరిత్రను చూసి ఈ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తే.. గత ప్రభుత్వం ఏది ఫాలో కాలేదని గుర్తు చేశారు మంత్రి బుగ్గన. టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఏవిధంగా ఉంది.. ఇప్పుడు ఏవిదంగా ఉందనే విషయాన్ని ప్రస్తావించారు.