చాలా రోజులకు వైసీపీ ఒక సంచలనం అయిన నిర్ణయం ఇచ్చి అందరిలోనూ ఆందోళనలను నింపింది. అనిశ్చితిని ప్రోది చేసింది. పోగు చేసింది. ఇష్టం వచ్చిన విధంగా కాకుండా తమకు అనుగుణంగా తమకు అనుకూలంగానే నిర్ణయాలు ఉంటాయని చెబుతూ నే, తమ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో ఏం చేయాలనుకుంటున్నదో అన్నవి మాత్రం చెప్పేందుకు కాస్త సమయం కావాలనే అంటోంది. రాష్ట్రం విడిపోయి ఏడున్నరేళ్లు అయినా ఇంకా అభివృద్ధి లేనేలేదని రాజధాని రానేరాదని ఆ లెక్క ఇప్పటికిప్పడు తేలిపోదని చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఈ నేపథ్యంలో అమరావతి అన్నది క్యాపిటలిస్టుల క్యాపిటల్ అని విశాఖ అన్నది ప్రజలతో నిర్మితం అయిన రాజధాని అని చెప్పుకుంటోంది వైసీపీ.
చాలా రోజులకు వైసీపీ ఒక సంచలనం అయిన నిర్ణయం ఇచ్చి అందరిలోనూ ఆందోళనలను నింపింది. అనిశ్చితిని ప్రోది చేసింది. పోగు చేసింది. ఇష్టం వచ్చిన విధంగా కాకుండా తమకు అనుగుణంగా తమకు అనుకూలంగానే నిర్ణయాలు ఉంటాయని చెబుతూ నే, తమ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుందో ఏం చేయాలనుకుంటున్నదో అన్నవి మాత్రం చెప్పేందుకు కాస్త సమయం కావాలనే అంటోంది. రాష్ట్రం విడిపోయి ఏడున్నరేళ్లు అయినా ఇంకా అభివృద్ధి లేనేలేదని రాజధాని రానేరాదని ఆ లెక్క ఇప్పటికిప్పడు తేలిపోదని చెబుతున్నాయి తాజా పరిణామాలు. ఈ నేపథ్యంలో అమరావతి అన్నది క్యాపిటలిస్టుల క్యాపిటల్ అని విశాఖ అన్నది ప్రజలతో నిర్మితం అయిన రాజధాని అని చెప్పుకుంటోంది వైసీపీ.