సభలో తీరుతో వైసీపీ జెండా పూర్తిగా చినిగిపోయిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ఇక అటు జగన్ సర్కార్ పై ఓ రేంజ్ నిప్పులు చెరిగారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని.... టీడీపీ కార్యకర్త సైదా పై వైసీ పీ కార్యకర్తల దాడి హేయమని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికా..? అంటూ చిందుల వేశారు అచ్చెన్నాయుడు. దాడికి గురైన సైదాకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తక్షణమే కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేయాలన్నారు అచ్చెన్నాయుడు.
సభలో తీరుతో వైసీపీ జెండా పూర్తిగా చినిగిపోయిందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. ఇక అటు జగన్ సర్కార్ పై ఓ రేంజ్ నిప్పులు చెరిగారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తాడేపల్లి అరాచకాలు తాలిబాన్లను మించిపోతున్నాయని.... టీడీపీ కార్యకర్త సైదా పై వైసీ పీ కార్యకర్తల దాడి హేయమని నిప్పులు చెరిగారు అచ్చెన్నాయుడు. టీడీపీ కార్యకర్త సైదాపై నాలుగు రోజుల క్రితమే దాడి జరిగినా కేసు పెట్టరా.? పోలీసులు ఉన్నది కాపాడడానికా..? రెడ్ కార్పెట్ వేసి దాడులు చేయించడానికా..? అంటూ చిందుల వేశారు అచ్చెన్నాయుడు. దాడికి గురైన సైదాకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తక్షణమే కేసు నమోదు చేసి.. నిందితులను అరెస్టు చేయాలన్నారు అచ్చెన్నాయుడు.