టీవీల్లో రఘురామ ఎప్పుడు మాట్లాడుతారోనని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయన క్రేజ్ ఏపీలోనే కాదు ఢిల్లీలో కూడా ఉందంట. అందుకే ఏకంగా ప్రధాని మోడీనే రఘురామను పేరు పెట్టి పలకరించి కొన్ని క్షణాలు ఆయనతో మాట్లాడి భుజం తట్టి ఎంకరేజ్ చేశారంట. పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ రఘురామను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు. అయితే, రఘురామ కాషాయ పార్టీ కండువా కప్పుకుంటారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.
టీవీల్లో రఘురామ ఎప్పుడు మాట్లాడుతారోనని చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఆయన క్రేజ్ ఏపీలోనే కాదు ఢిల్లీలో కూడా ఉందంట. అందుకే ఏకంగా ప్రధాని మోడీనే రఘురామను పేరు పెట్టి పలకరించి కొన్ని క్షణాలు ఆయనతో మాట్లాడి భుజం తట్టి ఎంకరేజ్ చేశారంట. పార్లమెంట్ ఆవరణలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఎంపీ రఘురామను ప్రధాని మోడీ ఆప్యాయంగా పలకరించారు. అయితే, రఘురామ కాషాయ పార్టీ కండువా కప్పుకుంటారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది.