వరుస వివాదాస్పద నిర్ణయాలతో కాలం వెళ్లదీస్తున్న ఏపీ సర్కారుకు ఇప్పుడొక కొత్త ఆలోచన వచ్చింది. కేంద్రం నుంచి నిధులు రావాలంటే కొత్త జిల్లాల ఏర్పాటే అందుకు మార్గమని భావిస్తోంది. ఇప్పటికే దీనిపై ఓ స్పష్టతకు జగన్ వచ్చినప్పటికీ ఎందుకనో మిగతా వర్గాలు అంతగా ఆసక్తి అయితే చూపడం లేదు. జిల్లాల ఏర్పాటుకారణంగా ప్రాంతీయ అసమానతలు ఏమీ రద్దయిపోవని, ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు రద్దు చేసుకుని నవ్వులపాలయ్యామని దీనిపై మరో మారు ఆలోచన చేయాలని సీఎంను కో రుతున్నాయి వైసీపీ వర్గాలు. కానీ సీఎం మాత్రం తన నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లాలనే అనుకుంటున్నారు. ఈ తరుణంలో కొత్త జిల్లాలు వస్తే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్నీ ఓ కొత్త జిల్లాగా ప్రకటిస్తే వచ్చే లాభం ఏంటన్న వాదన కూడా ఊపందుకుం టోంది.
వరుస వివాదాస్పద నిర్ణయాలతో కాలం వెళ్లదీస్తున్న ఏపీ సర్కారుకు ఇప్పుడొక కొత్త ఆలోచన వచ్చింది. కేంద్రం నుంచి నిధులు రావాలంటే కొత్త జిల్లాల ఏర్పాటే అందుకు మార్గమని భావిస్తోంది. ఇప్పటికే దీనిపై ఓ స్పష్టతకు జగన్ వచ్చినప్పటికీ ఎందుకనో మిగతా వర్గాలు అంతగా ఆసక్తి అయితే చూపడం లేదు. జిల్లాల ఏర్పాటుకారణంగా ప్రాంతీయ అసమానతలు ఏమీ రద్దయిపోవని, ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు రద్దు చేసుకుని నవ్వులపాలయ్యామని దీనిపై మరో మారు ఆలోచన చేయాలని సీఎంను కో రుతున్నాయి వైసీపీ వర్గాలు. కానీ సీఎం మాత్రం తన నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్లాలనే అనుకుంటున్నారు. ఈ తరుణంలో కొత్త జిల్లాలు వస్తే, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్నీ ఓ కొత్త జిల్లాగా ప్రకటిస్తే వచ్చే లాభం ఏంటన్న వాదన కూడా ఊపందుకుం టోంది.