తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని.. నాసి రకం విత్తునల అమ్మకాలు అరికట్టడంలో కూడ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు కిషన్ రెడ్డి. కౌలు సహాయం ఎవరికి అందడం లేదు...రైతు బంధు,రుణమాఫీ కావొచ్చు.. కేసీఆర్ మొండి వైఖరి,నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసం పోతున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. ప్రతి ఏడాది మే నెలలో ఏ ఏ పంటలు వేసుకోవాలి ఎంత సాగు చేసుకోవాలో చెప్తారని.. టి ఆర్ ఎస్ వచ్చిన తర్వాత పంటల ప్రణాళికలు లేవు, కేసీఆర్ ప్రణాళిక మాత్రమే ఉందన్నారు కిషన్ రెడ్డి. పంటల పై ప్రభుత్వానికి సిరమైన అవగహన లేక గందొరగోలమైన పరిస్థితి ఏర్పడిందని.. హుజరుబాద్ ఓటమి, సంజాయ్ పాదయాత్ర కేసీఆర్ ని నిద్ర పోనివ్వడం లేదన్నారు కిషన్ రెడ్డి.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగాయని.. నాసి రకం విత్తునల అమ్మకాలు అరికట్టడంలో కూడ ప్రభుత్వం వైఫల్యం చెందిందని తెలిపారు కిషన్ రెడ్డి. కౌలు సహాయం ఎవరికి అందడం లేదు...రైతు బంధు,రుణమాఫీ కావొచ్చు.. కేసీఆర్ మొండి వైఖరి,నిర్లక్ష్యం కారణంగా రైతులు మోసం పోతున్నారని ఫైర్ అయ్యారు కిషన్ రెడ్డి. ప్రతి ఏడాది మే నెలలో ఏ ఏ పంటలు వేసుకోవాలి ఎంత సాగు చేసుకోవాలో చెప్తారని.. టి ఆర్ ఎస్ వచ్చిన తర్వాత పంటల ప్రణాళికలు లేవు, కేసీఆర్ ప్రణాళిక మాత్రమే ఉందన్నారు కిషన్ రెడ్డి. పంటల పై ప్రభుత్వానికి సిరమైన అవగహన లేక గందొరగోలమైన పరిస్థితి ఏర్పడిందని.. హుజరుబాద్ ఓటమి, సంజాయ్ పాదయాత్ర కేసీఆర్ ని నిద్ర పోనివ్వడం లేదన్నారు కిషన్ రెడ్డి.