దక్షిణ థాయ్లాండ్ పరిసరాల్లో ఏర్పడిన అప్పపీడనం.. అండమాన్ సముద్ర పరిసరాల్లోకి ప్రవేశించి, ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారుతుందని తెలుస్తోంది. ఆగ్నేయ-తూర్పు మధ్య బంగాళఖాతంలోకి ప్రవేశించి 24 గంటల్లో తుఫాన్గా మారనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జావిద్ తుఫాన్ శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర తీరం దిశగా పయనించనుంది. దీని ద్వారా రేపటి నుంచి విజయనగరం, శ్రీకాకులం, విశాఖపట్నం, దక్షిణ ఓడిషాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ థాయ్లాండ్ పరిసరాల్లో ఏర్పడిన అప్పపీడనం.. అండమాన్ సముద్ర పరిసరాల్లోకి ప్రవేశించి, ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారుతుందని తెలుస్తోంది. ఆగ్నేయ-తూర్పు మధ్య బంగాళఖాతంలోకి ప్రవేశించి 24 గంటల్లో తుఫాన్గా మారనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జావిద్ తుఫాన్ శనివారం ఉదయం నాటికి ఉత్తరాంధ్ర తీరం దిశగా పయనించనుంది. దీని ద్వారా రేపటి నుంచి విజయనగరం, శ్రీకాకులం, విశాఖపట్నం, దక్షిణ ఓడిషాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.