ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇవ్వాలనే యోచనలో ఈటల ఉన్న విషయం తెలిసిందే. ఇక దీంట్లో భాగంగానే అభ్యర్థులందరినీ ఒకే వేధికపై తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఎనిమిది మంది అభ్యర్థులు ఎవరికి వారు పోటీ చేస్తే.. ఓట్లు చీలి అధికార పార్టీ అభ్యర్థులకు లాభం చేకురుతుంది. దీంతో ఒకే అభ్యర్థిని ప్రకటించినట్టయితే అన్నివిధాలా లాభం చేకూరుతుందని అనుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు లోకల్ బాడీ నేతల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్పష్టం అవుతోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇవ్వాలనే యోచనలో ఈటల ఉన్న విషయం తెలిసిందే. ఇక దీంట్లో భాగంగానే అభ్యర్థులందరినీ ఒకే వేధికపై తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఎనిమిది మంది అభ్యర్థులు ఎవరికి వారు పోటీ చేస్తే.. ఓట్లు చీలి అధికార పార్టీ అభ్యర్థులకు లాభం చేకురుతుంది. దీంతో ఒకే అభ్యర్థిని ప్రకటించినట్టయితే అన్నివిధాలా లాభం చేకూరుతుందని అనుకున్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు లోకల్ బాడీ నేతల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని స్పష్టం అవుతోంది.