అయితే, ఈ వ్యాఖ్యలు బీజేపీకి నష్టం చూకూర్చినా పార్టీ వార్తల్లో నిలిచిందని సోము వీర్రాజు మనశ్శాంతిగ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గం అయిన కాపుల మద్ధతు కోసం ఒక అధికార వైసీపీ, మరోవైపు తెలుగు దేశం తీవ్ర ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఈ క్రమంలో బీజేపీ కూడా కాపులను తమ వైపు తిప్పుకోవడానికి దృష్టి సారించింది. జనసేనతో పొత్తు ఉండబోదనే సంకేతాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను, నాయకులను పార్టీలో చేర్చకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.
అయితే, ఈ వ్యాఖ్యలు బీజేపీకి నష్టం చూకూర్చినా పార్టీ వార్తల్లో నిలిచిందని సోము వీర్రాజు మనశ్శాంతిగ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో బలమైన సామాజిక వర్గం అయిన కాపుల మద్ధతు కోసం ఒక అధికార వైసీపీ, మరోవైపు తెలుగు దేశం తీవ్ర ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఈ క్రమంలో బీజేపీ కూడా కాపులను తమ వైపు తిప్పుకోవడానికి దృష్టి సారించింది. జనసేనతో పొత్తు ఉండబోదనే సంకేతాల నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను, నాయకులను పార్టీలో చేర్చకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది.