దీంట్లో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న బీజేపీ తెలంగాన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ అధిష్టానం ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. సపోర్ట్ ఇవ్వడమే కాకుండా బండి సంజయ్ చేపడుతున్న పోరాటానికి మద్ధతుగా రోజుకో జాతీయ నేతను దింపుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణలో పర్యటించారు. దీంతో పాటు ప్రధాని మోడి స్వయంగా బండి సంజయ్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్ కూడా సైలెంట్ గా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదపడంలో భాగంగానే వివిధ పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ రెండు పార్టీల తీరుతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. దీంతో అసలేం జరుగుతుందా అని ఓటర్లు ఉత్కంఠగా చూస్తున్నారు.
దీంట్లో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న బీజేపీ తెలంగాన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ అధిష్టానం ఫుల్ సపోర్ట్ ఇస్తోంది. సపోర్ట్ ఇవ్వడమే కాకుండా బండి సంజయ్ చేపడుతున్న పోరాటానికి మద్ధతుగా రోజుకో జాతీయ నేతను దింపుతోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ.నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలంగాణలో పర్యటించారు. దీంతో పాటు ప్రధాని మోడి స్వయంగా బండి సంజయ్కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలో కేసీఆర్ కూడా సైలెంట్ గా బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు పావులు కదపడంలో భాగంగానే వివిధ పార్టీల నేతలతో సమావేశం అవుతున్నారు. ఈ రెండు పార్టీల తీరుతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారుతున్నాయి. దీంతో అసలేం జరుగుతుందా అని ఓటర్లు ఉత్కంఠగా చూస్తున్నారు.