వచ్చే వారంలో పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాన్వాయ్ ఒక కార్యక్రమానికి వెళ్లే సమయంలో ఫ్లైఓవర్పై ఇరుక్కు పోవడంపై కొనసాగుతున్న ఉత్కంఠను ఉద్దేశించి కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రధానమంత్రికి మరియు సామాన్య ప్రజలకు అవసరమైన భద్రత కల్పించేలా చూస్తుందని హామీ ఇచ్చారు.
వచ్చే వారంలో పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాన్వాయ్ ఒక కార్యక్రమానికి వెళ్లే సమయంలో ఫ్లైఓవర్పై ఇరుక్కు పోవడంపై కొనసాగుతున్న ఉత్కంఠను ఉద్దేశించి కేజ్రీవాల్ ఆప్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రధానమంత్రికి మరియు సామాన్య ప్రజలకు అవసరమైన భద్రత కల్పించేలా చూస్తుందని హామీ ఇచ్చారు.