తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి ఇచ్చి రైతును ఆదుకోవాలని చూస్తుంటే....కేంద్రం మాత్రం రైతు పెట్టుబడిని పెంచుతుంది... దేశ,రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారు ప్రధానికి ఉత్తరం రాసారు...రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మెడలు వంచి ఎరువుల ధరలు తగ్గించేలా చూడాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర బీజేపీ నేతలు అవాకులు,చెవాకులు మాట్లాడుతున్నారు..వడ్లు కొనుగోలు చేయమంటే సప్పుడు చేయరు...అనవసర రాజకీయాలు చేస్తారని.. గ్రామ స్థాయి నుండి పార్టీ శ్రేణులు బీజేపీ నేతలను ఎక్కడిక్కడ అడ్డుకుంటాయన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడి ఇచ్చి రైతును ఆదుకోవాలని చూస్తుంటే....కేంద్రం మాత్రం రైతు పెట్టుబడిని పెంచుతుంది... దేశ,రాష్ట్ర రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారు ప్రధానికి ఉత్తరం రాసారు...రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మెడలు వంచి ఎరువుల ధరలు తగ్గించేలా చూడాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాష్ట్ర బీజేపీ నేతలు అవాకులు,చెవాకులు మాట్లాడుతున్నారు..వడ్లు కొనుగోలు చేయమంటే సప్పుడు చేయరు...అనవసర రాజకీయాలు చేస్తారని.. గ్రామ స్థాయి నుండి పార్టీ శ్రేణులు బీజేపీ నేతలను ఎక్కడిక్కడ అడ్డుకుంటాయన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.