ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధాకరంగా ఉన్నాయని.. భాష అదుపులో ఉండాలని హెచ్చరించారు మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారని.. ఉద్యోగులకు కావాల్సింది ఘర్షణ లేక సమస్య పరిష్కారమా?? అని ప్రశ్నించారు మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ. బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలని.. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇలా మాట్లాడ.. పర్యవసానాలు చూడాల్సి వచ్చే పరిస్థితి వద్దన్నారు బొత్స సత్యనారాయణ.
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ అన్నారు. ఆందోళన చేస్తున్న ఉద్యోగులు కొంత మంది మాటలు బాధాకరంగా ఉన్నాయని.. భాష అదుపులో ఉండాలని హెచ్చరించారు మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ. సంయమనం లేకుండా ఉద్యోగులు మాట్లాడుతున్నారని.. ఉద్యోగులకు కావాల్సింది ఘర్షణ లేక సమస్య పరిష్కారమా?? అని ప్రశ్నించారు మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ. బాధ్యత రహితంగా మాట్లాడుతున్న వారిని ఉద్యోగ సంఘాల నేతలు కట్టడి చేయాలని.. చర్యకు ప్రతిచర్య ఉంటుందన్నారు. ఇలా మాట్లాడ.. పర్యవసానాలు చూడాల్సి వచ్చే పరిస్థితి వద్దన్నారు బొత్స సత్యనారాయణ.