ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ ల గోల ఎప్పటినుండో జరుగుతున్న విషయం తెలిసిందే. పీఆర్సీ గురించి ప్రభుత్వ ఉద్యోగులు విన్నపాల మీద విన్నపాలు, నిరసనలు చేస్తూనే వచ్చారు. ఈ అంశం పై కమిటీల ఏర్పాటు, ఎన్నో సమావేశాలు, చర్చలు, వ్యతిరేకత వంటివి ఎన్నో జరిగియాయి. ఎట్టకేలకు గవర్నమెంట్ కాస్త దిగొచ్చి ఈ వివాదాలకు చెక్ పెట్టాలని పీఆర్సీని 23.29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది జగన్ ప్రభుత్వం. అంతటితో ఈ పీఆర్సీ లొల్లి కి ఎండ్ కార్డ్ పడింది అనుకుంటే... కానే కాదు, ఈ లెక్క సమంజసం కాదు అంటూ మళ్ళీ ఆందోళనలు మొదలు పెట్టాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.
ఆంధ్ర ప్రదేశ్ లో పీఆర్సీ ల గోల ఎప్పటినుండో జరుగుతున్న విషయం తెలిసిందే. పీఆర్సీ గురించి ప్రభుత్వ ఉద్యోగులు విన్నపాల మీద విన్నపాలు, నిరసనలు చేస్తూనే వచ్చారు. ఈ అంశం పై కమిటీల ఏర్పాటు, ఎన్నో సమావేశాలు, చర్చలు, వ్యతిరేకత వంటివి ఎన్నో జరిగియాయి. ఎట్టకేలకు గవర్నమెంట్ కాస్త దిగొచ్చి ఈ వివాదాలకు చెక్ పెట్టాలని పీఆర్సీని 23.29 శాతం ఫిట్ మెంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది జగన్ ప్రభుత్వం. అంతటితో ఈ పీఆర్సీ లొల్లి కి ఎండ్ కార్డ్ పడింది అనుకుంటే... కానే కాదు, ఈ లెక్క సమంజసం కాదు అంటూ మళ్ళీ ఆందోళనలు మొదలు పెట్టాయి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు.