మహేష్ కో–ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్పై సైబర్ ఎటాక్ విచారణ కొనసాగుతోంది. దీంతో సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు... రంగంలోకి దిగారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. బ్యాంక్ చెస్ట్ ఖాతాలోని 12.4 కోట్ల సొమ్ము ఇతర ఖాతాల్లోకి మల్లించినట్లు గుర్తించిన పోలీసులు... ఆలస్యంగా గుర్తించి సైబర్ క్రైమ్ స్టేషన్ లో బ్యాంకు అధికారుల ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అనుమానిత సైబర్ నేరగాళ్లు ఉన్నారు. సూపర్ అడ్మిన్యూజర్ ఐడీ, పాస్వర్డ్ చోరీ చేసి లాగిన్అయి, బ్యాంకు చెస్ట్ ఖాతాలోని 12.4 కోట్లను ఆ మూడు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు పోలీసులు. కొందరు స్థానికుల సహకారంతో సైబర్ చిటర్స్ సిటీలోని సిద్ధి అంబర్బజార్, అత్తాపూర్ల్లో ఉన్న మహేష్ బ్యాంకుల్లో మూడు కరెంట్ ఖాతాలు తెరిచినట్లు పసిగట్టారు పోలీసులు.
మహేష్ కో–ఆపరేటివ్ బ్యాంక్ సర్వర్పై సైబర్ ఎటాక్ విచారణ కొనసాగుతోంది. దీంతో సైబర్ క్రైమ్ స్టేషన్ పోలీసులు... రంగంలోకి దిగారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. బ్యాంక్ చెస్ట్ ఖాతాలోని 12.4 కోట్ల సొమ్ము ఇతర ఖాతాల్లోకి మల్లించినట్లు గుర్తించిన పోలీసులు... ఆలస్యంగా గుర్తించి సైబర్ క్రైమ్ స్టేషన్ లో బ్యాంకు అధికారుల ఫిర్యాదు చేశారు. సైబర్ నేరగాళ్ల కోసం పోలీసులు అన్వేషణ చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అనుమానిత సైబర్ నేరగాళ్లు ఉన్నారు. సూపర్ అడ్మిన్యూజర్ ఐడీ, పాస్వర్డ్ చోరీ చేసి లాగిన్అయి, బ్యాంకు చెస్ట్ ఖాతాలోని 12.4 కోట్లను ఆ మూడు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు పోలీసులు. కొందరు స్థానికుల సహకారంతో సైబర్ చిటర్స్ సిటీలోని సిద్ధి అంబర్బజార్, అత్తాపూర్ల్లో ఉన్న మహేష్ బ్యాంకుల్లో మూడు కరెంట్ ఖాతాలు తెరిచినట్లు పసిగట్టారు పోలీసులు.