పలమనేరు : రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా ప్రకటనను తప్పు పడుతున్నారు చిత్తూర్ జిల్లా తెలుగు దేశం పార్టీ నేతలు. మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చారు తెలుగు దేశం పార్టీ నేతలు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని రాష్ట్రంలోనే అతిపెద్ద రెవిన్యూ డివిషన్ ను విభజించిన జగన్ ప్రభుత్వం..   మదనపల్లికి జిల్లా కేంద్రం విషయంలో మదనపల్లి ప్రజలకు అన్యానం చేసినట్లు సమాచారం అందుతోంది. చిత్తూర్ జిల్లా పడమటి ప్రాంత ప్రజలకు వెంకటేశ్వర స్వామిని దూరం చేసింది...మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటన చేయకపోతే ఆందోళన తీవ్ర తరం చేస్తాంని ఈ సందరభంగా పేర్కొన్నారు మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి.  భారత దేశంలో అతి పెద్దదైనా రెవెన్యూ డివిజన్  మదనపల్లె  అని..  ఈ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటనలో ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి.  చిత్తూరు జిల్లా ప్రాంతం తీవ్ర నీరాశకు గురైంది.. మదనపల్లె ను రెవెన్యూ డివిజన్గా  డివైడ్ చేసి ఈ ప్రాంతానికి మేము (మా ప్రభుత్వం లో ) కోరినా గత ముఖ్యమంత్రి అతిపెద్దదైనటు వంటి మదనపల్లె ను డివైడ్ చేయడం బాగుండదని.గత ప్రభుత్వం చెయలేదని పేర్కొన్నారు మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి.  

మదనపల్లె డివిజన్ ను జిల్లా గా ప్రకటించాలీ... భారతదేశంలో నే అతిపెద్దదైన మదనపల్లె రెవెన్యూ డివిజన్ను డివైడ్ చేయటం  సహించమన్నారు మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి.  అన్నీ కార్యాలయాలు  మదనపల్లె లోనే  ఉండటం వలన మదనపల్లె ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలన్నారు మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి.  గత ముఖ్యమంత్రలకు ఎన్నో సార్లు  చెప్పిన మదనపల్లె ప్రాంతాన్ని డివిజన్ గానే ఉంచారు. అన్ని హంగులు కలిగిన మదనపల్లె ప్రాంతాన్ని విమ్శయించడం ఈ ప్రబుత్వానికి తగదని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి.  కలెక్టర్ బిల్డింగ్ కంటే కూడా పెద్దదైన సబ్ కలెక్టర్ బిల్డింగ్ ఇక్కడే ఉంది.. ఇలాంటి ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలి..ప్రకటించని ప్రక్షంలో పెద్ద ఎత్తున తిరగబడతారని హెచ్చారించారు మాజీ మంత్రి అమర్నాథ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: