జగన్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక అమలులోకి తెచ్చిన అద్భుతమైన పథకాల్లో అమ్మ ఒడి కూడా ఒకటి. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్ధిక సమస్యలు ఇబ్బంది కాకూడదు అన్న గొప్ప ఆలోచనతో సిఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అమ్మఒడి పథకం కింద 1 వా తరగతి నుండి 12 వా తరగతి లోపు చదువుతున్న విద్యార్థులకు ఏటా 15000 రూపాయలు ప్రభుత్వం నుండి అందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కుటుంబాల్ని ఒక బిడ్డకు మాత్రమే అందుతుంది. ఈ పథకాన్ని పొందటానికి విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలి...
జగన్ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకమైన పథకాన్ని అమలులోకి తీసుకువచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక అమలులోకి తెచ్చిన అద్భుతమైన పథకాల్లో అమ్మ ఒడి కూడా ఒకటి. పేద విద్యార్థులు చదువుకోవడానికి ఆర్ధిక సమస్యలు ఇబ్బంది కాకూడదు అన్న గొప్ప ఆలోచనతో సిఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అమ్మఒడి పథకం కింద 1 వా తరగతి నుండి 12 వా తరగతి లోపు చదువుతున్న విద్యార్థులకు ఏటా 15000 రూపాయలు ప్రభుత్వం నుండి అందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకం కుటుంబాల్ని ఒక బిడ్డకు మాత్రమే అందుతుంది. ఈ పథకాన్ని పొందటానికి విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలి...