అందులోనూ గత కొద్ది రోజులుగా వ్యాప్తి వేగం మరింత పెరిగింది. ఇక తాజా కరోనా గణాంకాలు ఇలా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా దాదాపు 13,313 కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డ్ అయినట్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. గత రేడు రోజుల ముందుకు ఏ రోజుటికి కరోనా కేసుల సంఖ్య పెరిగింది.
ఆ లెక్కన చూసుకుంటే ఈ రోజు 2,374 కేసులు నమోదు కాగా ... మొత్తం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 81,687కు చేరింది. అయితే బుధవారం నాడు కరోనా కేసుల సంఖ్య ఏకంగా 13 వేల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 38 మంది కోవిడ్తో మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 5 లక్షల 24 వేల 941కు చేరుకుంది.
దేశంలో కరోనా వ్యాక్సిన్ ల పంపిణీ కొనసాగుతోంది.
ఈ లెక్కలు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇక అలక్ష్యం చేస్తే సమస్య మరింత కఠినంగా మారే అవకాశం ఉందని... కాబట్టి ప్రజలు మరియు ప్రభుత్వాలు కలిసి కట్టగా ఉండి... ఈ కరోనా బారి నుండి బయటపడాలి.