జగన్‌ మరో షాకింగ్‌ నిర్ణయం!!  దేశమంతా సంచలనం !!

ప్రతీ పేదోడి ఇంటా సంతోషం

పేదబిడ్డలు విద్యలో వికసించాలని, ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మరో మానవీయ నిర్ణయం తీసుకున్నారు.అమ్మ ఒడి పథకాన్ని ఇంటర్‌ విద్యార్థులకూ వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈ రోజు విద్యాశాఖపై ఆయన సమీక్షించిన సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

బడికి పంపే ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇస్తామని ప్రకటించడంతో ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. ఇప్పుడు తాజాగా ఇంటర్‌ విద్యార్థులు, హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లలో చదివే విద్యార్థులకూ అమ్మఒడి వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తెల్లరేషన్‌ కార్డును ప్రామాణికంగా, ప్రతి విద్యార్థి తల్లికి రూ.15వేలు ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు,

సొషల్‌ మీడియాలో అభివందనలు వెల్లువెత్తుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: