జగన్ ప్రభుత్వం ప్రతిస్టాత్మకంగ  నిరుద్యొగుల కొసం పెట్టిన 'విలేజ్  వాలెంటీర్ ' పొస్ట్ లు కెవలం వైకాపా  కర్యకర్తలకు మత్రమె అని లోకెష్ వ్యాఖ్యానించారు .
" విలేజ్ వలంటీర్లు.. వైకాపా ప్రవేశపెట్టిన అతిపెద్ద దోపిడీ పథకం ఇది. ఈ ఉద్యోగాలకు ఏ అర్హత అవసరంలేదు, వైకాపా కార్యకర్త అయితే చాలు. ఈ ఉద్యోగ ఎంపిక మొత్తం షో నే.. అసలు దీనికి 'వైకాపా కార్యకర్తల దోపిడీ పథకం' అని పేరు పెట్టాల్సింది సరిగ్గా సరిపోయేది. " అని లొకెష్ ట్విట్టెర్ లో ట్వీట్ చేసారు.

 దీనిపై వైకాపా అభిమానులు మరియు సామాన్య ప్రజల నుండి మిశ్రమ స్పందన వస్తోంది, కొంత మంది కొన్ని రొజులు అగితె అన్ని తెలుస్తాయి అని అంటున్నరు 

మరింత సమాచారం తెలుసుకోండి: