1. పెడచెవిన ... హైకోర్టు సూచనలు
హైకోర్టు సూచనలు కేసీఆర్ సర్కార్  చెవికెక్కినట్లు లేదు . అందుకే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేది లేదని ఖరాఖండిగా తేల్చి చెబుతోన్న ప్రభుత్వం , కొత్త ఎండీ నియమించాలని చేసిన సూచనను కూడా తిరస్కరించింది . పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/31kQxam


2. నేడు హుజూర్​నగర్ ప్రచారంలో కేసీఆర్ బహిరంగ సభ
నేడు హుజూర్​నగర్​ ఉప ఎన్నికల  కోసం సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో అధికారులు అన్ని రకాల ఎర్పాట్లు పూర్తి చేశారు. ఈ బహిరంగ సభ ట్రెండ్ సెట్టింగ్ సభ అవుతుందని టీఆర్ఎస్ శ్రేణులు తెలుపుతున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2VQ6Bji


3.  వైసిపికి విరాళాల వెల్లువ...ఎంతో తెలుసా ?
ఏ రాజకీయ పార్టీ అయినా జనాలిచ్చే విరాళాలతోనే కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇక్కడ జనాలంటే పార్టీ నేతలు, కార్యకర్తలు ఇచ్చే చందాలు కాదులేండి. నిజంగా వారిచ్చే చందాలతోనే పార్టీ నడపాలంటే ఒక్కరోజు కూడా పార్టీ నడవదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2MkL27e


4.  హుజూర్ ఝలక్...కారు సారుకు బేజారు...!!
ఒకే ఒక ఉప ఎన్నిక మొత్తం జాతకాలు మార్చేస్తుందా. ఒక్క మెతుకు చాలు మొత్తం అన్నం ఉడికిందో లేదో చెప్పేందుకు అంటారు. మరి 119 అసెంబ్లీ సీట్లు ఉన్న చోట దాదాపు ఏడాది పాలనను పూర్తిచేసుకుంటున్న టీయారెస్ సర్కార్ విషయంలో ప్రజల తీర్పు ఏం చెప్పనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2qgok7y


5.  అయోధ్యపై సుప్రీం తీర్పు ఎలా ఉండబోతుంది..!!
1992 డిసెంబర్ 6 వ తేదీన అయోధ్య విషయంలో మొదలైన రగడ ఇప్పటి వరకు కొనసాగవుతూనే ఉన్నది.  అంతేకాదు, అంతకు ముందు కూడా రామ్ జన్మభూమి, బాబ్రీ మజీద్ విషయంలో గొడవలు ఉన్నా..పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/33DKrTO


6.  చిత్తూరు కల్కి ఆశ్రమంలో కొనసాగుతున్న ఐటీ దాడులు...!
చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలంలోని కల్కి ఆశ్రమంలో రెండో రోజు ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఆశ్రమంలోనే ఉండి సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/35Gt5aY


7. చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
రాష్ట్రంలో జగన్ నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా తనను కలసి ప్రజలెందరో చెప్పుకున్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు జగన్. ఇందులో భాగంగా చేనేతలను ఆదుకునేందుకు అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/35IgCU8


8. కెసిఆర్ నిర్ణయంతో సమ్మె పయనం ఎటువైపు..!!
రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో కెసిఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.  హైకోర్టు ఆర్టీసీకి కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశిస్తే.. దానికి కాదని కెసిఆర్ చర్చలు జరిపేది స్పష్టంగా నిర్ణయం తీసుకున్నారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/33AE1oy


9. ఆ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన జగన్..!
ఏపీ సీఎం జగన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వీరి కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం ఏ ఏజెన్సీకి ఇచ్చినా కూడా వసూళ్ల పర్వం కొనసాగింది.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2OTvJnC


10. జ‌గ‌న్ డెసిష‌న్‌తో కేసీఆర్‌కు ఫుల్ ఆదాయం..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంలో భాగంగా..రాష్ట్రంలోని వైన్ షాపులని ప్రభుత్వమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే దశలవారీగా మద్య నిషేధంలో భాగంగా ఏటా 20శాతం షాపులను తగ్గించేందుకు నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం...పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2VPtN0W


మరింత సమాచారం తెలుసుకోండి: