జేసీకి ఎటువంటి పరిస్థితి వచ్చింది !
అధికారం ఉన్నప్పుడు జేసి దివాకర్ రెడ్డి గర్వంతో జగన్ గురించి నోటికొచ్చి మాట్లాడినారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయి చిత్తుగా ఓడిపోవటంతో తామెంత తప్పు చేసామో ఇప్పుడు జేసి బ్రదర్స్ కు తెలుస్తుంది. జేసికి సంభందించిన బస్సులను జగన్ సర్కార్ సీజ్ చేసింది.  https://bit.ly/2Jl86AU


2.  జగన్ వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయా..?
వైఎస్ జగన్ ఏపీ సీఎం అయినదగ్గర నుంచి రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదవుతోంది. అటు కృష్ణా,ఇటు గోదావరి పొంగిపొర్లుతున్నాయి.https://bit.ly/31MYLrK


3. అశ్వత్థామరెడ్డిపై కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు..!
ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యారంటూ అశ్వత్థామరెడ్డిపై ఒక డ్రైవర్ ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది. ఆర్టీసీ కూకట్ పల్లి డిపోలో పని చేస్తున్న కె రాజు అనే డ్రైవర్ రాతపూర్వకంగా అశ్వత్థామరెడ్డి వలనే ఆర్టీసీ కార్మికుల సమ్మె..https://bit.ly/367vc7B


4. సుజనా హిడెన్ ఎజెండా ఏమిటి ?
కేంద్రమాజీ మంత్రి,  టిడిపి  ఫిరాయింపు ఎంపి సుజనా చౌదరి ఇంతకీ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు ? ఆయన చేస్తున్న ప్రకటనలు, చేస్తున్న పనుల్లో క్లారిటి లేకపోవటంతో ఇటు టిడిపి అటు బిజెపి నేతల్లో అయోమయం నెలకొంది.https://bit.ly/2PjaJGY


5. హర్యానాలో చక్రం తిప్పిన నడ్డా.. వారంతా బీజీపీవైపే..
హర్యానాలో ఎన్నికల సమరం ముగిసింది.  నిన్నటి రోజున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.  మహారాష్ట్రలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయం అయ్యింది. https://bit.ly/2pc7yX7


6. ఇసుక గొడవ: ఇసుక పై విపక్షలు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు?
ఇసుక కొరతపై టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తోంది. తమ హయాంలో ఇసుకను ఉచితంగా అందించామని ప్రస్తుతం బంగారమైనా దొరుకుతుంది కానీ ఇసుక దొరకట్లేదని అంటోంది. https://bit.ly/2MJf1pA


7.  తెలంగాణాలో టీఎస్ ఆర్టీసీ పేరు మాయం కానుందా ?
తెలంగాణాలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మే నేటితో 21వ రోజు పూర్తి కావస్తుంది. ఈ విషయంలో ఇప్పుడు ఎన్నడు లేనంతగా మాటల యుద్దం తీవ్ర స్దాయికి చేరుకుంటుంది. ఒక విధంగా ఉప ఎన్నికలవరకు కేసీయార్ సమ్మె విషయంలో చాలా ప్రశాంతంగానే సమాధానాలు ఇచ్చారు.https://bit.ly/2pQPfGS


8.  ఆంధ్రా ఖజాన : ఆ విషయంలో ఇంతకాలం చిల్లుపడిందా ?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఏపిని అభివృద్ధిపధంలో నడిపించడానికి ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. https://bit.ly/2PjVlKO


9.  టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు బెయిల్...హైకోర్టు ఆదేశం
టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌కు ఎట్ట‌కేల‌కు బెయిల్ దొరికింది.! బెయిల్ పిటిషన్‌పై విచారణ చేప‌ట్టిన హైకోర్టు... బెయిల్ మంజూరు చేయాలని ఆదేశం ఇచ్చింది. ఇటీవల బంజారాహిల్స్​ స్టేషన్​లో దాఖలైన కేసులో బెయిల్​ వచ్చిన రోజే మరో కేసులో  రవిప్రకాష్​ను అరెస్టు చేశారు. https://bit.ly/2BIekXb


10.  ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలపై దాడికి ఉగ్రవాదుల ప్రణాళికలు.. హెచ్చరించిన హోం శాఖ..!
ఆర్ఎస్ఎస్ అగ్ర నేతలపై దాడికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్ర హోం శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయా విభాగాలకు హెచ్చరికలు జారీ చేసింది.https://bit.ly/2peW8BP


మరింత సమాచారం తెలుసుకోండి: