1. మహా డెడ్ లైన్ : వీడని ఉత్కంఠ...
మహారాష్ట్రలో అధికారం దిశగా ఏ పార్టీ అడుగులు వేయడంలేదు. మహా ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో ఎవరు కూడా అధికారం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడం విశేషం. శనివారంతో ప్రభుత్వం గడువు ముగుస్తుంది.
https://bit.ly/2NRVTVC
2.
ఆర్టీసీ అధికారులపై హైకోర్టు సీరియస్... అధికారుల మౌనం...?
ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణే అవుతుందని
ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు అధికారులను హెచ్చరించింది. ఆర్థికశాఖ సమర్పించిన నివేదికలు రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు అధికారులను తప్పుబట్టింది.
https://bit.ly/32mlMSD
3. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం... కీలక మార్పులు చేసిన
జగన్ సర్కార్
5.
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : దీనమ్మ జీవితం..ఇదొక్కటే మిగిలింది...?
6. ఏపిలో అగ్రీగోల్డ్ బాధితులకు ఊరట!
7. అధికారులపై
టిడిపి ప్రైవేటు కేసులు
అధికారులపై తెలుగుదేశంపార్టీ నేతలు ప్రైవేటు కేసులు వేయాలని డిసైడ్ అయ్యారు. అనంతపురంలో మాజీ
ఎంపి జేసి
దివాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్డీవో వరప్రసాద్ పై తాను కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు.
https://bit.ly/2NKrdFQ
8. మహిళల గర్భిణీల కోసం
కేంద్ర ప్రభుత్వం సరి కొత్త పథకం!!
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అమలులోకి తీసుకొని వస్తుంది. నిరుద్యోగులు, ఆడపిల్లలు, మహిళలు ఇలా వివిధ రంగాలకు చేందిన వారి కోసం పలు స్కీమ్స్ అమలులోకి తీసుకొని రాబోతుంది. గర్భిణీలకు కూడా ఒక పథకం అందుబాటులో వస్తుంది.
https://bit.ly/2NMNzqi
9. డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్తే.. రూ.5 కోట్ల బిల్లు..?
ఈరోజుల్లో సహజ ప్రసవాలు తగ్గిపోయాయి. ఆసుపత్రికి వెళ్తే దాదాపు సిజేరియన్ ఆపరేషన్ ఖాయం. కనీసం 20 వేల నుంచి 50వేల రూపాయల బిల్లు తప్పకుండా అవుతోంది. ఖరీదైన ఆసుపత్రులైతే ఇది ఇంకా ఎక్కువే.
https://bit.ly/2NNgKcL
10. తెలంగాణాలోనూ ఇసుక కొరత.. ఏపిలో కొరతకు చంద్రబాబే కారణమా ?
ఇసుక కొరత సమస్య తెలంగాణాలో కూడా మొదలైంది. మొన్నటి వరకూ అవసరాలకు తెలంగాణాలో ఇసుక బాగానే అందింది. అయితే ఇసుక నిల్వలు అయిపోవటంతో తెలంగాణాలో కూడా సమస్య మొదలైంది.
https://bit.ly/33rQBXx