1. లోక్ సభలో ఇంగ్లీష్ మీడియం రగడ .. టీడీపీ బలం సరిపోలేదు !
మొన్నటి వరకు ఏపీలో ఇంగ్లీష్ మీడియం రగడ జరిగింది. ఇప్పుడు ఆ సెగ పార్లమెంట్ కు తాకింది. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు మాట్లాడినా పెద్ద ఎఫెక్ట్ కనిపించలేదు. లోక్ సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగగా గందరగోళం మధ్యే ప్రశ్నోత్తరాలు కొనసాగాయి.  https://bit.ly/2OtpRzs

 

2. పాలిటిక్స్‌లోకి జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ఎంట్రీ టైం అప్పుడేనా...!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోల్లో ఒకరిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ...ఎప్పుడు రాజకీయాలు తిరుగుతూనే ఉంటాయి. సినిమాల్లో బిజీగా ఉన్న ఆయనని మాత్రం రాజకీయాలు వదలవు. ఏదో సమయంలో ఆయన ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఇటీవల అయితే ఆ ప్రస్తావన మరింత ఎక్కువగా వస్తుంది. https://bit.ly/34d7hlO

 

3. జగన్‌ను ఎదుర్కొనే ద‌మ్ము లేదా.... బీజేపీని న‌మ్ముకున్న టీడీపీ...!
ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య ఆసక్తికరం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపై నడుస్తున్నాయి. https://bit.ly/3413mIJ

 

4. ఉమా... ఇంకెంత‌మందిని బ‌య‌ట‌కు పంపుతావ్‌...!
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు కృష్ణా జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ఇక్కడ టీడీపీ నేతలు వరుసగా చంద్రబాబుకు షాకులు ఇస్తూ వైసీపీలోకి వెళ్లిపోతున్నారు. తాజాగా వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లు టీడీపీని వీడిన సంగతి తెలిసిందే. https://bit.ly/2KC7fwd

 

5. బూతులు తిట్టి వెళ్లిపోయిన వంశీని.. పులి అంటున్న చంద్రబాబు..?
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇటీవలే టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన ఇంకా వైసీపీలో చేరకపోయినా.. చేరతానని ప్రకటించడం వల్ల ఇక ఆయనకు టీడీపీతో రుణం తీరిపోయినట్టే. https://bit.ly/2ra0ieN

 

6. రైతులకు సీఎం జగన్ గుడ్ న్యూస్...?
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. https://bit.ly/2pvReAB

 

7. ఏబీఎన్ రాధాకృష్ణకు చుక్కలు చూపెట్టనున్న జగన్.. కేసు రెడీ..?
ఏబీఎన్ రాధాకృష్ణ, ఆయన ఆంధ్రజ్యోతి దిన పత్రిక తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయని.. జగన్ కు ప్రతికూలంగా ఉంటాయన్న సంగతి తెలుగురాష్ట్రాల్లో కాస్తోకూస్తో అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిందే. https://bit.ly/2XzAUvq

 

8. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకి తన స్వంత వాళ్ళ నుంచే భారీ షాక్! ఎటూ తేల్చని శరద్-సోనియా
ఉద్ధవ్ ఠాక్రే కి సంజయ్ రౌత్ కి సిద్ధాంతాలు లేకపోవచ్చేమో గాని శివసైనికులు సిద్ధాంత బద్ధులే అన్నది ఋజువౌతూ వస్తుంది.ఇప్పుడు బిజేపితో సాన్నిహిత్యాన్ని వదిలేసి ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో చేతులు కలపటానికి వాళ్ళు ఏపిలోని టిడిపి పార్టీ కాదు. https://bit.ly/2Oov9fP

 

9. బిగ్ బ్రేకింగ్: చంద్రబాబుపై ఏసీబీ విచారణ ప్రారంభం..?
తెలుగు రాజకీయాల్లో మరో సంచలనం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ నేను నిప్పు అంటూ మాట్లాడిన తెలుగుదేశం అధినేత ఇక ఏసీబీ విచారణ ఎదుర్కోబోతున్నారు. https://bit.ly/2XzB5H6

 

10. పాక్ పంజరంలో తెలుగు ప్రశాంత్..వీడియో వైరల్!
గత కొంత కాలంగా దాయాది దేశమైన పాక్ ప్రతి చిన్న విషయానికి భారత్ పై విషం కక్కుతున్న విషయం తెలిసిందే.  అయితే భారత్ ఎంత ఓపిక పట్టుకున్నా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో ఎప్పుడు దాడులు చేస్తూ భారత్ పై దాడులు చేయిస్తూనే ఉంది. https://bit.ly/3412wfh

మరింత సమాచారం తెలుసుకోండి: