కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని వివిధ‌ మంత్రిత్వశాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలను తాజాగా పూర్తి చేసింది. వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా పార్ల‌మెంటు స‌భ్యుల‌ను నియ‌మించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప‌లువురు స‌ల‌హాసంఘాల్లో స‌భ్యులుగా నియమితుల‌య్యారు. ఈ అవ‌కాశం ద‌క్కించుకున్న వారిలో సీనియ‌ర్ ఎంపీలు, తొలిసారిగా ఎంపీ అవ‌కాశం ద‌క్కించుకున్న వారు కూడా ఉండ‌టం విశేషం.

 

వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల వివ‌రాలివే...

కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ -  మిథున్ రెడ్డి 

కేంద్ర ఆర్థిక శాఖ -   మాగుంట శ్రీనివాసులు రెడ్డి 

 పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - వల్లభనేని బాలశౌరి 

ఆరోగ్యశాఖ - వంగా గీత 

పశువు మత్స్యశాఖ - శ్రీ కృష్ణ దేవరాయలు 

చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ - వైఎస్ అవినాష్ రెడ్డి 

ఆహార శుద్ధి  పరిశ్రమల శాఖ -  జి మాధవి 

విద్యుత్ శాఖ -  రఘురామకృష్ణంరాజు

జలశక్తి శాఖ - బ్రహ్మానందరెడ్డి

గృహ పట్టణ వ్యవహారాల శాఖ-  సత్యనారాయణ 

అడవులు పర్యావరణం - కోటగిరి శ్రీధర్ 

వ్యవసాయ రైతు సంక్షేమం -  బెల్లాన చంద్రశేఖర్ 

భారీ పరిశ్రమలు , ప్రభుత్వ రంగ సంస్థలు - మార్గాన్ని భరత్ 

రవాణా జాతీయ రహదారులు -  డాక్టర్ సంజీవ్ కుమార్

మహిళా శిశు సంక్షేమ శాఖ - చింత అనురాధ 

పర్యాటక సాంస్కృతిక శాఖ - రెడ్డప్ప

హోం శాఖ - గోరంట్ల మాధవ్ 

ఉక్కు శాఖ -  నందిగామ సురేష్ 

షిప్పింగ్ -  తలారి రంగయ్య 

 విదేశాంగ శాఖ -   సత్యవతి 

రైల్వే శాఖ - ఆదాల ప్రభాకర్ రెడ్డి 

పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - విజయసాయిరెడ్డి 

విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

మరింత సమాచారం తెలుసుకోండి: