శంషాబాద్ పరిసరాల్లో దారుణ హత్యాచారానికి గురైన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారం ఈరోజుకి జరిగిన దిశా ఘటనపై టీనేజ్ పిల్లల నుండి పండు ముసలి వరుకు ప్రతి ఒక్కరు కంట కన్నీరు పెట్టుకుంటున్నారు. సినీ నటుల నుండి రాజీకియ నాయకుల వరుకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే ఈ కేసుకు సంబంధించి నిందితుల నుండి రోజుకో నిజం బయటపడుతుంది. ఆ నిజాలు వింటుంటే ఎంత ధారణం అసలు మనం ఇలాంటి సమాజంలో బతుకుతున్నామా అనే ప్రశ్న మనకు ఎదరవుతుంది. అయితే 2012 నిర్భయ ఘటన కూడా ఇంతే కిరాతకం. చెప్పాలంటే ఈ ఘటన కంటే మరి దారుణం. 

 

ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఇనుప రాడ్డుతో కొట్టి అమ్మాయి ఒప్పుకోలేదు అని అతికిరాతకంగా హింసించారు కడుపులో ఉన్న 95 శాతం పేగులను ఆ ఇనుప రాడ్డుతో బయటకు తీసిమరీ పైశాచిక ఆనందం పొందారు. దాదాపు గంటన్నర సేపు కదులుతున్న బస్సులో సామూహిక అత్యాచారం చేసి చివరికి ఒకానొక చోటా కనీసం బట్టలు కూడా లేకుండా ఆమెని బస్సు నుండి పడేసి వెళ్లారు ఆ కమనీచులు.. 

 

నిర్భయ ఘటన అని గూగుల్ లో సెర్చ్ చేసి చదివితే ఇంకా ఎన్నో విషయాలు వెల్లడి అవుతాయి.. ఇంత దారుణంగా ఒక అమ్మాయిని హింసించార అనే సందేహం వస్తుంది. అసలు ఇంత నీచానికి ఎందుకు వడిగడుతున్నారు అని కొందరిని అడిగితే.. వారి సమాధానాలు చాలా విభిన్నంగా ఉన్నాయి. 

 

ఎవరైతే అత్యాచారం చేశారో వారు బయట ఆహారం తీసుకొని అంటే చికెన్, మటన్ వంటి ఆహారాలు తింటారు అని.. అందులో రజో గుణం, తామస గుణం ప్రేపించేవి ఉంటాయి అని.. అవి తిన్నప్పుడు ఏమైనా చెయ్యాలి ఏదైనా చెయ్యాలి అనే ఉద్దేశ్యంతో ఎదుట ఎవరు ఉన్నారు అనేది కూడా పట్టించుకోకుండా అమ్మాయి ఎం అవుతుంది.. చంపేస్తున్నామా ? ఎం చేస్తున్నాం అనేది కూడా తెలియకుండా అత్యాచారాలు చేసి ఆడపిల్లలను చంపుతున్నారు అని ఓ నిపుణుడు చెప్పాడు. అసలు అత్యాచారాలు జరుగుతుంది కూడా అందువల్లే అని అంటున్నాడు ఆ నిపుణుడు. ఈ అత్యాచారాల చికెన్, మటన్ తినడం వల్లే జరుగుతున్నాయి అని ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక్కడ మేము పెట్టె వీడియో డైలీ హంట్, మారె ఇతరవాటిలో మీరు చదువుతున్న సమయంలో మీకు వీడియో కనిపించకపోతే ఈ లింక్ ని కాపీ చేసి గూగుల్ లో చుడండి. ఆ వీడియో లింక్ ఇదే.. https://youtu.be/QdMoUno3PyI

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: