ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..చుట్టకి నిప్పు కావలన్నాడట ఇంకొకడు ఆలా ఉంది శ్రీరెడ్డి తీరు. దేశమంతా నిన్న దిశ అత్యాచార కేసు నిందితులను ఎన్కౌంటర్ చేసినందుకు సంబరపడుతుంది. ఎంతో దారుణంగా ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి ఆపై ఆమె శరీరం ఎవరు ముట్టుకోకుండా పెట్రోల్ పోసి అతికిరాతకంగా తగలబెట్టిన సంగతి తెలిసిందే. 

 

దీంతో ఆ నిందితులు నిజం ఒప్పుకోగా వారిని శిక్షించాలని దేశం అంత తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సినిమా తరాల నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. ఒకానొక సమయంలో ప్రజలు పోలీసులపై చెప్పులు కూడా విసిరారు. ఆ ప్రజలే ఇప్పుడు వారిపై పులా వర్షం కురిపిస్తున్నారు. ఆగ్రహంతో ఉన్న దేశమంతా ఇప్పుడు ఆనందంగా పండుగా చేసుకుంటుంది. 

                  

ఈ నేపథ్యంలోనే ఈ ఘటనపై ఎంతోమంది తారలు స్పందించారు. అయితే ఆలా స్పందిస్తున్నప్పుడే శ్రీ రెడ్డి కూడా స్పందించింది. మొదట 'దిశ ఘటన నిందితులు చచ్చినందుకు ఆనందంగా ఉంది.. ఎన్కౌంటర్ చేసినందుకు ఇంకా ఆనందంగా ఉంది.. జై కేసీఆర్' అంటూ స్పందించిన శ్రీ రెడ్డి మళ్ళి ఏమైందో తెలియదు కానీ పోయి పవన్ కళ్యాణ్ ని ఎన్కౌంటర్ చేయాలి అంటూ పోస్ట్ చేసింది.             

 

మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకునే పవన్ కళ్యాణ్ లాంటి వారిని కూడా ఎన్కౌంటర్ చెయ్యండి.. ఆంధ్ర పోలీసులకు నా రిక్వెస్ట్. చంపేయండి అలాంటి వారిని అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

      

మరింత సమాచారం తెలుసుకోండి: