అత్యాచారం ఇప్పుడు ఈ పదం వింటే చాలు షాద్ నగర్ వెటర్నరీ వైద్యురాలు దిశ కేసు ఏ గుర్తస్తుంది. అంత అమానవీయంగా జరిగింది ఆ ఘటన. పని ఉండి బయటకు వెళ్లిన ఆ అమ్మాయిని నలుగురు లారీ డ్రైవర్లు కలిసి సామూహిక అత్యాచారం చేసి హత్య చేసి పెట్రోల్ పోసి ఆమె శవాన్ని ముట్టుకొనేకి కూడా లేకుండా పెట్రోల్ పోసి కాల్చిపడేశారు ఆ నీచులు. 

 

అయితే ఆ నీచులు కూడా సిన్ రికర్రెక్షన్ చేస్తున్న సమయంలో ఆ నిందితులు పారిపోవాలని చూసి పోలీసులపై దాడి చెయ్యడం వల్ల పోలీసులు ఆత్మరక్షణ కోసం ఆ నిందితులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ నిందితులు నలుగురు నిన్న తెల్లవారుజామున ఉదయం 5 గంటలకు మృతిచెందారు. 

 

అయితే ఈ ఎన్కౌంటర్ జరిగినప్పటికీ ఆ మృతుదేహాలు పోస్ట్ మార్టం అనంతరం స్వగ్రామానికి తీసుకెళ్తుండగా అక్కడ అంత్యక్రియలకు కూడా స్థలం లేదు ఆ నిందితులకు. అయితే అప్పటికే ఆ నిందితుల ఎన్కౌంటర్ పై కోర్టులో పిటిషన్ నమోదు అవ్వగా వారి అంత్యక్రియలకు బ్రేకులు పడ్డాయి. 

 

వారి మృతుదేహాలను సోమవారం సాయింత్రం వరుకు భద్రపరచాలి అని ఆర్డర్స్ వచ్చాయి. దీంతో వారి మృతుదేహాలను ఆస్పత్రిలో భద్రపరిచారు. కాగా ఇది ఇలా ఉండగా ఆ నలుగురు నిందితుల చివరి కోరిక'పై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతుంది. కొందరు పోలీసుల్లో వారి చివరి కోరిక తీర్చి ఉంటారు అని కొందరు అనగా.. 

 

మరి కొందరు స్పందిస్తూ.. దిశకు ఏమైనా చివరి కోరిక తీర్చి అత్యాచారం చేశారా ఆ నిందితులు.. వారికీ చివరి కోరిక తీర్చేందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ఈ చివరి కోరిక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి దిశ నిందితుల చివరి కోరిక తీరిందా లేదా అనేది భగవంతుడికే తెలియాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: