అందుకే అంటారు కామం గుడ్డిదని. కోరిక తేర్చుకోవడాని వావివరుసలు చూడరంటారు. సరే కానీ ఆ కామాంధుడు మాత్రం ఓ శునకంతో తమ కామ కోర్కిలను తీర్చుకున్నాడు. అందులోను ఓ విద్యార్థి ఇలా అనాగరికంగా ప్రవర్తించండం ఆ గ్రామస్తులను విస్మయానికి గురు చేసింది.  ఏంటి నమ్మడం లేదా.. ఇది నిజమండి. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకు అత్యాచారాలు పోతున్నాయి. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పెచ్చుమీరుతుంది. కామాంధులు తమ తమ కోర్కెలను తీర్చుకునే విషయంలో  పసి పిల్లల దగ్గర నుండి పండు మసలివల్ల వరకు ఎవ్వరిని వదలడం లేదు. కామంతో కళ్ళు ముసుకు పోయి వావి వరసలు మరిచిపోయి ఆడవాళ్ళపై, పిల్లలపి అత్యచరు, హత్యలు చేస్తున్నారు, మన దేశంలో పరిస్థితి చాల దిగా జారింది, ఎన్ని చట్టాలు తీసుకు వచ్చిన ఇలాంటి వారిలో మార్పు మాత్రం కలగడం లేదు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రము అజామ్గర్ జిల్లాకి కి చెందినా ఆవరి గ్రామానికి చెందిన 17 ఏళ్ళ యువకుడు ఒక మూగ జివంపై అగాయిత్యానికి పాల్పడినాడు. విషయంలోకి వెళ్తే ఆగారి గ్రామంలో నివసిస్తున్న కునాల్ అనే వ్యక్తి ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు, తల్లి దండ్రులు పని నిమిత్తం వేరే ఊరిలొ ఉంటున్నారు, కునాల్ ఒక్కడే ఇంట్లో ఉంటూ చదువు కుంటున్నాడు. అయితే తను ఒక శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఆ యువకుడికి ఎవరికీ రాని ఆలోచన వచ్చింది. తన కామ కోర్కెలను శునకంతో తేర్చుకోవాలనుకోవడం. ఇంకేముంది ఆలోచన వచ్చిందే తరువాయి ఎంచక్కగా తన పెంపుడు కుక్కపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ విధంగా ఆ యువకుడు 
 ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఏకంగా 20 రోజులుగా ఆ శునకంతో కామకోర్కెలు తీర్చుకుంటున్నాడు. అలవాటు పడిన ప్రాణం ఓ  రోజు రాత్రి ఆ శునకంపై అత్యాచారం చేస్తున్నాడు.  ఇంకేముందు కునాల్ చేస్తున్న దౌర్బగ్యమైన పనికి ఆ గ్రామస్తులు కోపోద్రులయ్యారు. అదెలా అంటే ఓ రోజు రాత్రి ఆ శునకం అరుస్తూ ఉండడం, ములగడం గమనించిన ఇరుగు పొరుగు వారికీ అనుమానం కలిగింది. దానితో ఒకరోజు రాత్రి వెళ్లి చూడగా కునాల్ ఆ శునకంపై లైంగిక చర్య చెయ్యడం చుసిన వారు షాక్కు గురయ్యారు, వెంటనే అతన్ని తీసుకు వచ్చి చెట్టుకి కట్టేసి దేహశుద్ది చేశారు. అల చెట్టుకి కట్టి తెల్లవారి జాము వరకు ఉంచి, కునాల్ తల్లి దండ్రులని పిలిపించి ఊరిలో పంచాయితి నిర్వహించారు. చదువు కునే కుర్రవాడు కావడంతో గట్టిగ మందలించి పోలీస్ లకు పిర్యాదు చెయ్యకుండా వదిలేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: