సినిమా హీరోలకు ఒకరంటే మరొకరికి పడదన్న విషయం తెలిసిందే.. అయితే కొందరు సినిమాలంటే ఏమో నాకు తెలియదు అనేంతగా అంటున్నారు.. అలా ఒకప్పుడు ఉన్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మాత్రం కొంచం మారిందని చెప్పాలి.. సినిమా హీరోలు మరో హీరో సినిమా ప్రమోషన్ లో చురుకుగా పాల్గొంటూ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంటారు.. అయితే మరి కొందరు మాత్రం ఒకరిపై దూసించుకుంటున్నరన్న విషయం కూడా చూస్తూ ఉంటాము..

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ పై హీరో రాజా ఫైర్ అయ్యారట...జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఫేడౌట్ హీరో రాజా. మంచి కాఫీలాంటి సినిమా అంటూ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్’ సినిమాతో పాపులర్ అయిన రాజా.. సినిమాలకు స్వస్తి చెప్పి క్రైస్తవ సువార్తికుడిగా మారిన విషయం తెలిసిందే. అయితే క్రైస్తవ మత ప్రచారాన్ని చేస్తూ వస్తున్నాడు..

 

 

పవన్ నికు ఎందుకు అంత అహంకారం ఎందుకు నికు అంతా కండకావరం నువ్వు ఏమైనా దేవుడిగా అవతారమెత్తావా మానిషి అన్నకా కాస్త ఇంకిత జ్ఞాం ఉండాలి అంటూ ఆయన అన్నారు...ఎవరు నువ్వు.. నువ్వేమైనా ‘మెస్సయ్య’ (దైవదూత-జీసన్‌ను మెస్సయ్యగా పిలుస్తారు) అనుకుంటున్నావా? లోకరక్షకుడివా నువ్వు. ఎందుకయ్యా నీకు అంత అహంకారం. ప్రజల మధ్యలోకి వెళ్లి కనీసం వారం రోజుల పాదయాత్ర చేయయ్యా.. పవన్ కళ్యాణ్ కనీసం అప్పుడైనా వాళ్ల బాధ నీకు తెలుస్తోంది. ప్రజల మధ్యకు వెళ్లి వాళ్ల ఆవేదనను తెలుసుకుని అప్పుడు మాట్లాడండి’ అంటూ ఫైర్ అయ్యారు.

 

సినిమాలకు దూరంగా ఉన్నా ఈ యువ హీరో రాజా ఇప్పుడు పలు టీవీ ఛానల్స్‌లో దేవుని వాక్యాన్ని భోదిస్తూ క్రైస్తవ మత వ్యాప్తికి కృషి చేస్తూ బ్రదర్ రాజా‌గా మారారు. ఇండస్ట్రీకి దూరమైన తరువాత కేవలం దేవుడి వాక్యాన్నే భోధిస్తున్న రాజా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది...మరి దీనిపై పవన్ ఫ్యాన్స్ ఏ విధంగా స్పందిస్తా రో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: