రోజా ఏంచేసినా కూడా అది కొంచం రూడ్ గానే ఉంటుంది..వైసీపీ నేత గా ఆమె పదవి బాధ్యతలను చేపట్టిన రోజా ప్రతిపక్ష పార్టీలకు చెమటలు పట్టిస్తూ వస్తుంది.. ఈ క్రమం లో మొన్న శాసన మండలి లో గుంటూరు నాయకులు ఒట్టి దద్దమ్మలు అంటూ సంబోదించిన సంగతి తెలిసిందే..ఈ విషయం పై తాజాగా స్పందించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే సంధ్యారాణి మండిపడుతోంది...

 

ఆమె మాట్లాడుతూ..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఆమె సంస్కారం ఎలాంటిదో తెలియజేస్తుందని సంధ్యారాణి అన్నారు.ఈ వ్యాఖ్యలు గురించి నేను పెద్దగా మాట్లాడను ఆమె ఎంటో ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ సంబోధించి ఘటన చోటుచేసుకుంది..అయితే పెద్దల సభ లో అందరూ దద్దమ్మలే వున్నారన్న రోజా అదే మండలి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అదే మండలిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారన్న సంగతి మరిచారు..వైసీపీ నేతలు కూడా ఈ మేరకు దద్దమ్మ లేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు..

 

మంగళవారం మీడయా తో మాట్లాడిన ఆమె .. రాజకీయాలు జబర్దస్త్ కాదని, ఆలాంటి సంస్కారం లేకుండా మాట్లాడేవారి గురించి తాము సంస్కారహీనంగా మాట్లాడలేమని, జబర్దస్త్ వేషాలను జనం ఆదరించరనే విషయాన్ని రోజా తెలుసుకోవాలన్నారు. మహిళల ఆందోళనల ను సాటి మహిళలని నోటికి వచ్చినట్లు మాట్లాడటం..ఇక ఎమ్మెల్లెలను ఇష్టమొచ్చిట్లు అనడం సబబు కాదని సూచించారు..

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా సంధ్యా రాణి మాట్లాడుతూ... రోజా మాట్లాడే విషయాల ను పట్టించుకుంటూ పోతే రోజు ఫిర్యాదు చేస్తూ పోవాలని ఆమె ఆరోపించారు..మగ పోలీసులు తిడుతున్నా, కొడుతున్నా ఓర్చుకుంటూ, రాజధాని మహిళలు చేస్తున్న పోరాటం, వారి మాటతీరు చూసైనా రోజా తన ప్రవర్తన మార్చుకోవాలి అంటూ సంధ్యారాణి హితవు పలికారు..ప్రస్తుతం ఈ విషయం చర్చలకు దారీ తీస్తుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: